పరామర్శించిన టీడీపీ అధినేత చంద్రబాబు..
ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది : డాక్టర్స్..ఏపీకి చెందిన మాజీ ఎమ్మెల్సీ, పంచాయతీరాజ్ చాంబర్స్ వ్యవస్థాపక అధ్యక్షుడు వైబీ రాజేంద్రప్రసాద్ అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు గుండెపోటు రావడంతో విజయవాడలోని రమేశ్ దవాఖానకు తరలించారు. ప్రస్తుతం ఆయనకు అక్కడ చికిత్స పొందుతున్నారు. రాజేంద్రప్రసాద్ను టీటీడీ అధినేత చంద్రబాబు ఫోన్లో పరామర్శించారు....
కొనసాగుతున్న భక్తుల రద్దీ..
నిండిపోయిన 31 కంపార్టుమెంట్లు..
నేటి హుండీ ఆదాయం దాదాపు రూ. 3.5 కోట్లు..కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువుతీరిన తిరుమల లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వేసవి సెలవుల కారణంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో తిరుమలగిరిలోని 31 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. నిన్న స్వామివారిని 75,229 మంది భక్తులు దర్శించుకోగా 35,618...
పెసరకు రూ. 803, వరికి రూ.143
రైతులకు తీపి కబురు అందించిన కేంద్ర ప్రభుత్వం
పలు పంటలకు మద్దతు ధర భారీగా పెంచుతూ నిర్ణయం
కేబినెట్ నిర్ణయాలను వెల్లడిరచిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్
అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 202324 ఖరీఫ్ సీజన్కు సంబంధించి పలు పంటలకు కనీస మద్దతు ధర పెంపునకు కేంద్ర కేబినెట్ ఆమోదం...
పోలీసులు చట్టబద్దంగా వ్యవహరించడంలో విఫలం
సిఎం కెసిఆర్కు లేఖ రాసిన భట్టి విక్రమార్క
మహబూబ్నగర్
రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ అధ్వాన్నంగా మారిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ కు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క బహిరంగ లేఖ రాశారు. తాను చేపట్టిన పాదయాత్రలో పోలీస్ వ్యవస్థ గురించి ప్రతి గ్రామంలో ప్రజలు...
షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయి
ఎన్నికల ఊహాగానాలు కొట్టేసిన సీఎం జగన్
కేబినేట్ భేటీలో మంత్రులకు సిఎం క్లారిటీ
పలు కీలక నిర్ణయాలు తీసుకున్న కేబినేట్
అమరావతి
ముందస్తు ఎన్నికలకు వెళ్లేది లేదని సీఎం జగన్ తేల్చిచెప్పేశారు. ఈమేరకు కేబినెట్ సమావేశంలో మంత్రులకు స్పష్టంగా తెలియజేశారు. ఏపీలో ముందస్తు ఎన్నికలపై ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి క్లారిటీ ఇచ్చేశారు. బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో...
వచ్చే వారం ఛార్జిషీట్ దాఖలు చేసే అవకాశం
ఇప్పటి వరకు 50 మంది అరెస్ట్
డీఈ పూల రమేశ్ అరెస్టుతో కీలక మలుపు
హైదరాబాద్
టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసు వరంగల్ జిల్లాకు చెందిన డీఈ పూల రమేశ్ అరెస్టుతో కీలక మలుపు తిరిగింది. ఇప్పటి వరకు ఈ కేసులో సిట్ 50 మందిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే....
అధికార పార్టీలో తారాస్థాయికి చేరిన లీడర్ల వర్గపోరు
బీజేపీలో అందరు లీడర్లే.. పోటీపై సందిగ్దత
వన్ మెన్ షోగా కాంగ్రెస్ పోటీ చేసే అభ్యర్థుల కార్యక్రమాలు
వరుస కార్యక్రమాలతో దూసుకుపోతున్న డీసీసీబీ చైర్మన్
మనోహర్ రెడ్డి వ్యతిరేకులను ఏకంచేసే పనిలో ఎమ్మెల్యే
సమర్ధుడికి పట్టం కట్టే యోచనలో నియోజకవర్గ ప్రజలు
హైదరాబాద్ : పరిగి నియోజకవర్గంలో బీఆర్ఎస్ వర్సెస్ టీడీపీ గా పోటీ...
ప్రమాదం జరిగిన 5 రోజుల తర్వాత షాలిమార్ నుండి
నిర్ణీత సమయానికి 5 నిమిషాలు ఆలస్యంగా బయల్దేరిన కోరమాండల్
51 గంటల్లోనే రెండు ప్రధాన రైల్వే మార్గాల పునరుద్ధరణ
ఒడిశాలోని బాలాసోర్లో జరిగిన ఘోర ప్రమాదం తర్వాత కోరమండల్ ఎక్స్ప్రెస్ బుధవారం నుంచి పునఃప్రారంభం అయింది. కోరమండల్ ఎక్స్ప్రెస్ జూన్ 2వ తేదీన బాలాసోర్లోని బహనాగా రైల్వే స్టేషన్...
జూన్ 15 వరకు బ్రిజ్ భూషణ్ పై చర్యలకు గడువు
అనురాగ్ ఠాకూర్ తో 6 గంటల పాటు రెజ్లర్ల చర్చ
కేంద్రం ముందు 5 డిమాండ్లు ఉంచిన రెజ్లర్లు
డబ్ల్యూఎఫ్ఐలో ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ ఉందన్న అనురాగ్ ఠాకూర్
భారత రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్పై చర్యలు తీసుకోవాలంటూ రెజ్లర్లు గత కొంతకాలంగా ఆందోళన చేస్తున్న సంగతి...
దేశంలో కర్నాటక తరహా ఫలితాలు
ప్రజల ఆలోచనా ధోరణిలో మార్పు వస్తోంది
లోక్సభతో పాటే అసెంబ్లీ ఎన్నికలు జరక్క పోవచ్చు
కేంద్రమంత్రి గడ్కరీ నిజాయితీ పనిమంతుడు
మీడియా సమావేశంలో ఎన్సీపీ అధినేత పవార్
శంభాజీనగర్
దేశంలో ప్రస్తుతం బీజేపీ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ అన్నారు. ఇటీవల కర్ణాటక ఫలితాలను పరిగణనలోకి తీసుకుని దేశ ప్రజలు...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...