Monday, September 23, 2024
spot_img

Admin

దశాబ్ది ఉత్సవాల వేళ కూడా అడవి బిడ్డలకు దక్కని న్యాయం

పోడు రైతుల గోసకు పరిష్కారమేది?అటవీ హక్కుల చట్టం ప్రకారం 2005 నాటికి పోడు సేద్యం చేస్తున్న రైతులందరికీ పట్టా హక్కులు కల్పంచాల్సి వుండగా కొద్ది మందికి మాత్రమే తూతూ మంత్రంగా పట్టాలిచ్చి గత పాలకులు చేతులు దులుపుకొన్నారు.తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ముఖ్యమంత్రి KCR పోడు రైతులకు జరిగిన అన్యాయాన్ని సరిచేస్తామని, 2014 జూన్ 2...

పోషకాహార లోపం…వ్యాధులకు మూలం

జూన్ 7… ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవాన్ని మొట్ట‌మొద‌టి సారిగా 2019లో ఈ దినోత్స‌వాన్ని ఘ‌నంగా జ‌రుపుకున్నారు. “ది ఫుచ‌ర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టి" అనే నినాదంతో జెనీవాలోని అడిస్ అబాబా కాన్ఫ‌రెన్స్‌లో ఆహార భ‌ద్ర‌తను మ‌రింత‌ బ‌లోపేతం చేయాలంటూ పిలుపునిచ్చారు. ప్ర‌జ‌ల్లో ఆహార‌భ‌ద్ర‌త పై మ‌రింత అవ‌గాహ‌న క‌ల్పించాల‌నే...

నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు..

దేశీయ స్టాక్‌ మార్కెట్లు గురువారం నష్టాలతో ముగిశాయి. ఇవాళ ఉదయం ఉదయం సెన్సెక్స్‌ 63,140.17 పాయింట్ల వద్ద, నిఫ్టీ 18,725 పాయింట్ల వద్ద స్వల్ప లాభాలతో మొదలయ్యాయి. ఆ తర్వాత ద్రవ్యపరపతి విధాన సమీక్ష నిర్ణయాలకు సంబంధించి ఆర్‌బీఐ కీలక ప్రకటన చేసింది. దాంతో మార్కెట్లు పుంజుకున్నాయి. కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచున్నట్లు ఆర్‌బీఐ...

బెంగళూరు బెల్‌లో 205 ఇంజినీర్‌ పోస్టులు..

ఐటీ, సమాచారం సైన్స్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్/టెలికమ్యూనికేషన్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇన్‌స్ట్రుమెంటేషన్ తదితర పోస్టుల భ‌ర్తీకి బెంగళూరులోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ఆన్‌లైన్‌ విధానంలో ప్రారంభం కాగా.. జూన్ 24వ‌ తేదీతో ముగియనుంది. మొత్తం 205 ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ...

శార్దూల్ సూప‌ర్ బాల్..

లార్డ్స్ శార్దూల్ బిగ్ వికెట్‌ తీశాడు. రెండో సెష‌న్‌లో త‌న తొలి ఓవ‌ర్‌లోనే సెంచ‌రీ బాది జోరుమీదున్న స్టీవ్ స్మిత్(121)ను బౌల్డ్ చేశాడు. బంతిని డిఫెండ్ చేయాల‌నుకున్నాడు. కానీ, బంతి బ్యాట్‌కు త‌గిలి ఎడ్జ్ తీసుకొని వికెట్ల‌కు తాకింది. దాంతో, స్మిత్ ఒక్క క్ష‌ణం ఆశ్చ‌ర్య‌పోయాడు. స్మిత్ వెనుదిరగ‌డంతో 387 వ‌ద్ద ఆసీస్ ఆరో...

సస్పెన్స్ ఎలిమెంట్స్‌ తో ధూమమ్‌ ట్రైలర్‌..

మలయాళ స్టార్ హీరో ఫహద్‌ ఫాసిల్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా ధూమమ్‌. యూ టర్న్‌ ఫేం పవన్‌ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. మేకర్స్‌ ముందుగా అందించిన అప్‌డేట్‌ ప్రకారం ఈ మూవీ ట్రైలర్‌ను లాంఛ్ చేశారు. మనకు థియేటర్లలో వస్తున్న పబ్లిక్‌ సర్వీస్ యాడ్స్ అందరూ చూసే ఉంటారు. అన్ని థియేటర్లలో.. అన్ని...

యువతికి ‘ది కేరళ స్టోరీ’ చూపించిన బీజేపీ ఎంపీ..

వివాదస్పద ‘ది కేరళ స్టోరీ’ సినిమాను ఒక యవతికి బీజేపీ ఎంపీ చూపించారు. అనంతరం ఆమె ముస్లిం ప్రియుడితో కలిసి పారిపోయింది. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లో ఈ సంఘటన జరిగింది. భోపాల్‌కు చెందిన 20 ఏళ్ల యువతి నర్సింగ్‌ స్కూల్‌లో చదువుతున్నది. ముస్లిం క్లాస్‌మేట్‌ అయిన స్నేహితురాలి సోదరుడు యూసుఫ్ ఖాన్‌తో ఆమెకు పరిచయం...

పార్ల‌మెంట్‌లో కుమారుడికి పాలు ఇచ్చిన‌ ఎంపీ..

ఇట‌లీ పార్ల‌మెంట్‌లో అరుదైన దృశ్యం చోటుచేసుకున్న‌ది. ఆ దేశానికి చెందిన మ‌హిళా ఎంపీ గిల్డా స్పోర్టిల్లోత‌న కుమారుడికి పార్ల‌మెంట్ హాల్‌లోనే పాలు ఇచ్చింది. స‌భ్యులు కూర్చునే బెంచ్ వ‌ద్ద పిల్లోడిని ఎత్తుకుని చ‌నుబాలు తాగించింది. ఈ ఘ‌ట‌న ప‌ట్ల తోటి ఎంపీలు హ‌ర్షం వ్య‌క్తం చేస్తూ చ‌ప్ప‌ట్లు కొట్టారు. సంప్ర‌దాయంగా పురుషుల ఆధిక్యం ఉన్న...

కాంగ్రెస్‌ హయాంలో అభివృద్ధి ఎక్కడ : మంత్రి హరీశ్‌ రావు

కాంగ్రెస్‌ పార్టీ హయాంలో అభివృద్ధి శూన్యమని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రజలకు చేసిందేమీ లేదని అన్నారు. ఆ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటకలో మూడు రోజులకు ఒకసారి తాగునీరు వస్తున్నాయని తెలిపారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ పట్టణంలో ఆరెకటిక సంఘం నూతన భవనానికి మంత్రి...

చెరువుల అభివృద్దే ప్రజా జీవనానికి పునాది..

వెల్లడించిన రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు చెరువుల పండుగ.. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్‌ కాకతీయ ద్వారా చెరువులు అభివృద్ధి చెంది తాగు, సాగునీటి సమస్య పరిష్కారమైందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. దశాబ్ది ఉత్సవాలలో భాగంగా గురువారం...

About Me

7323 POSTS
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -