హైదరాబాద్ : మేడ్చల్ జిల్లాలోని దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గుండెపోటుతో ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి మృతి చెందాడు. గండిమైసమ్మ ప్రాంతంలోని తన ఇంట్లో రాత్రి 9 గంటల సమయంలో ఆకస్మిక గుండెపోటుతో ఎస్ఐ ప్రభాకర్ కుప్పకూలిపోయాడు. ఇది గమనించిన కుటుంబసభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే ఆస్పత్రికి తీసుకొచ్చేలోపే...
కరీంనగర్ : కరీంనగర్ జిల్లాలో మంత్రి గంగులకు తృటిలో ప్రమాదం తప్పింది. తెలంగాణ దశాబ్ది వేడుకల్లో భాగంగా తాజాగా చెరువుల పండుగ నిర్వహించారు. ఈ సందర్భంగా కరీంనగర్ రూరల్ మండలం ఆసిఫ్నగర్ ఊర చెరువు వద్ద జరిగిన చెరువుల పండుగలో గంగుల పాల్గొన్నారు. ఈ సమయంలో నాటు పడవ ఎక్కాలని గంగులను బీఆర్ఎస్ కార్యకర్తలు...
సమాజం కోసం కలం పట్టిన చేతులు..గూడు కోసం చేయి చాపి అడుక్కుంటున్నాపట్టించుకోని నేతలు…కలానికి రెండంచుల ఖడ్గం అని అంటారే..కానీ..పక్షపాత ధోరణితో పాలకుల కుటిలబుద్ధిదేనికి నిదర్శనం..అక్షరాన్ని నమ్ముకున్నఅక్షర యోధులకు..గూడు కోసం జాగ ఇవ్వడం అంత కష్టమా…మీ కబ్జాలు అడిగామా !?ధన ధాన్యాలు అడిగామా!?మణి మాణిక్యాలు అడిగామా!?కాస్తంత నీడ కోసం గుంటెడు జాగఇమ్మని పోరాడుతున్నాo…పట్టించు కోని పాలకులనుఏమని...
బాధితురాలు ఫిర్యాదుతో స్పందించిన జాతీయ మహిళా కమిషన్..
ఎమ్మెల్యేపై వస్తున్న ఆరోపణలపై విచారణ చేయాలని రాష్ట్ర డీజీపీకి ఆదేశాలు..
15 రోజుల్లో దీనిపై అప్ డేట్ ఇవ్వాలని లేఖలో స్పష్టం చేసిన ఎన్.డబ్ల్యు.సి..
బిజినెస్ మీటింగ్ అని పిలిచి ఎమ్మెల్యే మందు పార్టీ ఆరెంజ్ చేశారు..
నా దగ్గర ఉన్న ఆధారాలను పోలీసులు డిలీట్ చేశారు..
పనులు చేయాలంటే అమ్మాయిలను పంపించాలన్న...
ఆసరా పెన్షన్ల కోసం ఎదురుచూపులే..
కన్నీరు ఇంకిన కళ్ళల్లో ఇంకా చావని ఆశలు..
రోజొక్క తీరుగా ఉత్సవాలు.. మారని వయోవృద్ధుల జీవన తీరు..
ఈనెల కేవలం 17 జిల్లాల్లోనే పెన్షన్ క్రెడిట్..
నిధుల లేమి.. ప్రధాన కారణం..
సంబురాల ఖర్చులో 10 శాతం చాలు ఆసరా పంచడానికి..
పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్నట్లు పరిస్థితులు..
జీవితపు చివరి మజిలీలో ఆసరా కల్పించాలని, వృద్ధులు,...
మరో 5 నెలల్లో అధికారంలోకి వచ్చేస్తున్నాం..
సాగునీటి ఉత్సవాలు చేసుకోవడానికి మీకు ఏమి అర్హత ఉంది..?
నల్గొండలో సాగుక చుక్కనీరు అదనంగా ఇవ్వలేదు..
చర్చకు సిద్ధమని బీఆర్ఎస్ నాయకులకు భట్టి సవాల్
స్వేచ్ఛగా మాట్లాడే హక్కును కోల్పోయిన నేటి సమాజం
బీ.ఆర్.ఎస్. ప్రభుత్వ పెద్దలు గాడిదలు కాస్తున్నారా..?
ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు : భట్టి..
హైదరాబాద్ : బీఆర్ఎస్ సర్కార్, ముఖ్యమంత్రి కేసీఆర్పై...
కదులుతున్న సెలెబ్రెటీల డొంక..
రాయదుర్గం డ్రగ్స్ కేసులో కీలక మలుపు..
వినియోగదారుడని వదిలేసిన రఘు తేజ అరెస్ట్.
నెల రోజుల తర్వాత కళ్లు తెరిచిన సైబరాబాద్ పోలీసులు.
పోలీసులు వ్యవహారంపై యాంటీ నార్కోటిక్ టీం నజర్.
అరెస్ట్ చేసిన ఎస్ఓటీ పోలీసులు రాయదుర్గం పీస్ లో అప్పగింత..
పెద్దల ఒత్తిళ్లతో రఘుతేజ కు 41(ఏ) నోటీసులు ఇచ్చి, స్టేషన్ బెయిల్ ఇచ్చే ప్రయత్నంలో...
విద్యార్థులు సమగ్ర వికాసం పొందేలా కస్తూరి రంగన్ కమిటీ విడుదల చేసిన జాతీయ విద్యా విధానం 2022 వ విద్యా సంవత్సరం నుండి అధికారికంగా అమలులోకి వస్తుందని కేంద్రం ఘనంగా ప్రకటించింది.ఈ నూతన విధానంలో విద్యాహక్కు చట్టాన్ని మూడు నుంచి 18 ఏండ్ల వరకు విస్తరించడం, ప్రీ ప్రైమరీ విద్య కంపల్సరీ చేయడం, టీచర్...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...