Monday, September 23, 2024
spot_img

Admin

రాష్ట్రంలో మహిళలపై నేరాలు పెరుగుతున్నాయి

మానవ ఆక్రమ రవాణాలో తెలంగాణ ముందుంది దశాబ్ది ఉత్సవాలు జరుపుతున్నారు మంచిదే.. దశాబ్ది ఉత్సవాలు జరుపుకునేంత ఘనత ఏమి సాధించారు ప్రజా సమస్యలపై మంత్రులు, ఎమ్మెల్యేలు ఎందుకు మాట్లాడటం లేదు తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు భవనం షకీలారెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి సూర్యదేవర లత విమర్శలు హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలను ఘనంగా జరుపుతుంది . మంచిదే.. కానీ,...

బిఆర్ఎస్ దేశంలోనే ఫెయిల్యూర్ గవర్నమెంట్

తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కాంగ్రేసును ఏర్పడిన తరువాత ప్రజలను మోసం చేసింది బీజేపీ కమిట్మెంట్ తో ప్రజల కోసం పనిచేస్తుంది తెలంగాణ ప్రజలు ఇప్పుడు మార్పు కోరుకుంటున్నారు బీజేపీ అధికారంలోకి రావడాన్ని ఏ శక్తి అడ్డుకోలేదు అసెంబ్లీ ఎన్నికల్లో 119 కి 90 సీట్లు మేమె గెలుస్తున్నాం ప్రజలకు మెరుగయిన పాలన అందించడం ఒక్క బీజేపీకే సాధ్యం ఆదాబ్ హైదరాబాద్ ప్రతినిధితో బీజేపీ...

కొండెక్కిన కోడిచికెన్‌ ధరలు.

అసలే పెళ్లిళ్ల సీజన్,శుభ కార్యాలు జరిగే కాలం, భగ్గుమన్న ఎండలతో నోరూరించే చికెన్ ధరలు కొండెక్కాయి.చికెన్ ధరలు పెరగడంతో చికెన్ ప్రియులు షాక్ కి గురి అవుతూ వున్నారు. రోజూ రూ.10 చొప్పున పెరుగుతూ జేబులు గుల్ల చేస్తూ వున్నాయి. చికెన్‌ ధరలు అమాంతం పెరిగాయి. వారం కిందట ఉన్న ధర ఏకంగా రూ.60...

వెనుకబడిన కులాల ( బి.సి )లలో వృత్తి చేసుకునే వారికి,చేతి వృత్తుల వారికి ఇంటికి లక్ష సాయం పథకం చారిత్రాత్మకం

( జూన్ 9 న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంచే ప్రారంభించనున్న బి.సి.లకు లక్ష సాయం సందర్భంగా…..)తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ వెనుకబడి కులాల ( బి.సి ) లకు వృత్తి చేసుకునే వారికి చేతి వృత్తుల వారికి ఇంటికి లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేయడానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.తర తరాలుగా వెనుక...

ఉద్యోగుల‌కు గూగుల్ వార్నింగ్‌..

హైబ్రిడ్ వ‌ర్క్ మోడ‌ల్‌ను అనుస‌రించ‌ని ఉద్యోగుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని సెర్చింజ‌న్ దిగ్గ‌జం గూగుల్ విస్ప‌ష్ట సంకేతాలు పంపింది. వారానికి క‌నీసం మూడు రోజుల పాటు కార్యాల‌యాల నుంచి ప‌నిచేయాలని, రిట‌న్ టూ ఆఫీస్ పాల‌సీకి విరుద్ధంగా వ్య‌వ‌హ‌రించే ఉద్యోగులు పేల‌వమైన పెర్ఫామెన్స్ రివ్యూ పొందుతార‌ని హెచ్చ‌రించింది. పెర్ఫామెన్స్ రివ్యూ సంద‌ర్భంగా ఉద్యోగుల హాజ‌రును...

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో మేనేజర్ పోస్టులు..

మార్కెటింగ్, ఇన్‌బౌండ్, ఆవుట్‌బౌండ్, క‌మాండ్ సెంటర్, త‌దిత‌ర విభాగాల‌లో అసిస్టెంట్ జనరల్ మేనేజర్, చీఫ్ మేనేజర్, సీనియ‌ర్ వైస్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సీనియ‌ర్ స్పెష‌ల్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భ‌ర్తీకి దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన‌ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, కార్పొరేట్ సెంటర్ ప్రకటనను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌...

ర‌హానే హాఫ్ సెంచ‌రీ..

అజింక్య ర‌హానే ఆసీస్ బౌల‌ర్ల‌ను ధీటుగా ఎదుర్కొంటున్నాడు. పేస్ అటాక్‌తో అద‌ర‌గొడుతున్న ఆసీస్ బౌల‌ర్ల‌ను.. ర‌హానే త‌న డిఫెన్స్ బ్యాటింగ్ శైలితో అడ్డుకుంటున్నాడు. వ‌ర‌ల్డ్ టెస్ట్ చాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్ తొలి ఇన్నింగ్స్‌లో ర‌హానే హాఫ్ సెంచ‌రీ న‌మోదు చేశాడు. 92 బంతుల్లో అత‌ను 52 ర‌న్స్ చేశాడు. క‌మ్మిన్స్ బౌలింగ్‌లో వ‌రుస‌గా ఫోర్‌, సిక్స్...

కేరళలో తలైవాకు సూపర్ క్రేజ్‌..

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్‌ నటిస్తోన్న తాజా చిత్రం జైలర్ . నెల్సన్ దిలీప్ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ యాక్షన్‌ కామెడీ జోనర్‌లో తెరకెక్కుతుంది. తాజాగా జైలర్‌కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఒకటి ఇండస్ట్రీ సర్కిల్‌లో రౌండప్ చేస్తోంది. కేరళలో తలైవా సినిమా పంపిణీ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడుపోయాయి. కేరళలో...

న్యాయ‌వ్య‌వ‌స్థ‌ను త‌ప్పుప‌ట్టిన ఎల‌న్ మ‌స్క్‌..

ర‌హ‌స్య ప‌త్రాలు క‌లిగి ఉన్న కేసులో .. అమెరికా మాజీ అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై నేరాభియోగాలు న‌మోదు అయిన విష‌యం తెలిసిందే. ఆ కేసులో మంగ‌ళ‌వారం మియామి కోర్టు ముందు ట్రంప్ హాజ‌రుకానున్నారు. అయితే అమెరికా న్యాయ వ్య‌వ‌స్థ తీరును ఎల‌న్ మ‌స్క్ ప్ర‌శ్నించారు. ఇత‌ర నాయ‌కుల్ని వ‌దిలేసి కేవ‌లం ట్రంప్‌ను విచారించేందుకు న్యాయ...

టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో సర్వదర్శనం

కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి.దీంతో భక్తులు శిలాతోరణం వరకు క్యూలైన్లో నిలబడి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 70,160 మంది భక్తులు స్వామివారిని...

About Me

7323 POSTS
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -