రూ. 20 లక్షల కేటాయింపు..
వివరాలు వెల్లడించిన 9 వార్డు కౌన్సిలర్ లక్ష్మి ప్రవళిక కిరణ్..
నార్సింగి, 09 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :నార్సింగి మున్సిపాలిటీలో 9 వార్డు మౌర్య టౌన్ షిప్ లో రూ. 20 లక్షల వ్యయంతో భూగర్భ డ్రైనేజీ పనులకు ఆ వార్డు కౌన్సిలర్ లక్ష్మి ప్రవళిక కిరణ్ శుక్రవారం...
డివిజన్ -1జిఎం, మేనేజర్ ల నిర్వాకం..
జలమండలి ఉన్నతాధికారుల విచారణలో బహిర్గతం..
బిల్లులు చెల్లించాలని కోర్టును ఆశ్రయించిన కాంట్రాక్టర్..
బిల్లులు చెల్లించాలని ఆదేశాలిచ్చిన కోర్టు..
తలపట్టుకుంటున్న ఉన్నతాధికారులు..
అవినీతి అధికారుల వాళ్ళ బోర్డుకు రూ.20 లక్షకు పైగా నష్టం..
హైదరాబాద్, 09 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే వివిధ శాఖల్లో చోటుచేసుకుంటున్న అవినీతి వ్యవహారాలతో ప్రభుత్వ ఖజానాకు...
ఇంకా చేయాల్సింది ఎంతో ఉంది..
సంస్కరణలు అనేవి నిరంతర ప్రక్రియ..
కులమతాలకు అతీతంగా సంక్షేమ ఫలాలు..
కరోనా, నోట్ల రద్దుతో కోలుకోలేని దెబ్బ..
అందుబాటులోకి మంచిర్యాల సవిూకృత కలెక్టరేట్..
మంత్రుల సమక్షంలో ప్రారంభించిన సిఎం కెసిఆర్..
బిఆర్ఎస్ కార్యాలయానికి కూడా ప్రారంభోత్సవం..
హైదరాబాద్,మంచిర్యాల జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన సవిూకృత జిల్లా కార్యాలయాల సముదాయంను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్...
పోచారం మున్సిపల్ లో అక్రమ కట్టడాలు..
నీకు ఇంత.. నాకు ఇంత అని పంచుకుంటున్నకొందరు అధికారులు అక్రమ నిర్మాణదారులు..
మేడ్చల్ మల్కాజిగిరి, 09 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :పోచారం మున్సిపల్ పరిధిలో రోజు రోజుకూ అక్రమ నిర్మాణాల దందా పెరిగిపోతోంది.. కౌన్సిలర్ బావను అంటూ.. ఒక వ్యక్తి ఏకంగా 16 వార్డులో.. ఎలాంటి పర్మిషన్...
నాంపల్లి కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసిన సిట్
ఈ కేసులో ఇప్పటి వరకు రూ.1.63 కోట్ల ట్రాన్సాక్షన్స్.. !
నిందితుల ఖాతా వివరాలు, చేతులు మారిన నగదు వివరాలు స్వాధీనం..
చార్జి షీట్లో పూర్తి వివరాలు వెల్లడించిన సిట్..
హైదరాబాద్, టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో ప్రత్యేక దర్యాఫ్తు బృందం (సిట్) అధికారులు నాంపల్లి కోర్టులో ఛార్జిషీట్ దాఖలు...
హైకోర్టు ఆదేశాలను లెక్కచేయని నవీన్ మిట్టల్
2017 నుండి నేటి వరకు 33 కోర్టు ధిక్కరణ కేసులు ఎదుర్కొంటున్న సీనియర్ బ్యూరోక్రాట్
179 మంది బాధితులు, 33 కోర్టు ధిక్కరణ కేసులు..బహుమానంగా అదనపు శాఖలు అప్పగిస్తున్న తెలంగాణ ప్రభుత్వం
ఉన్నత విద్యాశాఖలో ఈయనకు ఎదురు తిరిగితే.. సస్పెండ్ లేదా సర్వీస్ రిమూవల్.!
ఐఏఎస్ యొక్క భరించలేని వైఖరిపై దుమ్మెత్తి పోస్తున్న...
హుటాహుటిన హస్థినకు తరలిన బీజీపీ నేత ఈటల రాజేందర్..
బీజేపీ ప్రచార కమిటీ ఛైర్మన్ పదవి ఇచ్చే అవకాశం
ఈటల కోసమే కొత్త పదవి క్రియేట్ చేస్తున్న అధిష్టానం
రెండు, మూడు రోజుల్లో అధికారిక ప్రకటన
అధినాయకత్వం అర్జెంటుగా పిలవడంపై అనుమానాలు
కర్ణాటక ఎన్నికల తర్వాత డైలమాలో టీబీజేపీ
కోవర్టులే కొంపముంచుతున్నారానంటున్న శ్రేణులు
టీ కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతోందన్న తేల్చిన సర్వేలు
గ్రూపులను రూపుమాపి.. అధికారంలోకి...
చంపుతామంటూ మెసేజ్ లు..
ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎన్.సి.పీ. నాయకులు..
మహారాష్ట్ర హోం మంత్రి తక్షణమే స్పందించాలి : సుప్రియా సూలే..
ముంబై, మరాఠా దిగ్గజ నాయకుడు, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ ను చంపుతామంటూ బెదిరింపులు వచ్చాయి. వాట్సాప్లో తనకు ఈ మెసేజ్ వచ్చినట్టు శరద్ పవార్ కుమార్తె, ఎన్సీపీ ఎంపీ సుప్రియా...
జైపూర్ : తెలుగు టాలన్స్కు ఎదురులేదు. ప్రీమియర్ హ్యాండ్బాల్ లీగ్ (పీహెచ్ఎల్) తొలి సీజన్లో తెలుగు టాలన్స్ వరుసగా రెండో విజయం నమోదు చేసింది. తొలి మ్యాచ్లో గార్విట్ గుజరాత్కు గర్వభంగం చేసిన తెలుగు టాలన్స్.. తాజాగా గోల్డెన్ ఈగల్స్ ఉత్తరప్రదేశ్పై మెరుపు విజయం సాధించింది. ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో తెలుగు టాలన్స్ 40-38తో...
జైపూర్: ప్రీమియర్ హ్యాండ్బాల్ లీగ్ (పీహెచ్ఎల్) ఆరంభ సీజన్ అట్టహాసంగా ఆరంభమైంది. జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ ఇండోర్ స్టేడియంలో పీహెచ్ఎల్ తొలి సీజన్ మొదలైంది. లీగ్ ఆరంభ మ్యాచ్లో రాజస్థాన్ పాట్రియాట్స్, మహారాష్ట్ర ఐరన్మ్యాన్ పోటీపడ్డాయి. 28-27తో ఐరన్మ్యాన్పై పాట్రియాట్స్ ఒక్క గోల్ తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. ఇక తొలి రోజు రెండో...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...