త్వరలో తెలంగాణకు కొత్త పథకం రానుందని వెల్లడి..
హైదరాబాద్, 09 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :డిచ్పల్లి తెలంగాణ సంక్షేమ సంబరాల్లో పాల్గొన్నారు ఎమ్మెల్సీ కవిత.. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఏ ప్రభుత్వంలో అయినా ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు చూడలేదు అన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. తెలంగాణ రాష్ట్ర సంక్షేమ...
హైదరాబాద్, 09 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :శుక్రవారం రోజు ఉదయం చేపల మందు పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో బత్తిని గౌడ్ కుటుంబం, ప్రభుత్వ అధికారులు, బీ.ఆర్.ఎస్. పార్టీ నాయకులతో కలిసి ప్రారంభించారు.. ఈ కార్యక్రమంలో నంద్ కిషోర్ వ్యాస్ బిలాల్, ప్రేమ్ సింగ్...
రాష్ట్రంలో 13 మెడికల్ కాలేజీలకు అనుమతి ఇవ్వడం హర్షణీయం
కరీంనగర్ కు ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు సంతోషం
మెడికల్ కాలేజీ ఏర్పాటుకు సిద్దమని కేంద్రం లేఖ రాసినా స్పందించని రాష్ట్రం
అయినా కేంద్రం సహకరించడం లేదని చెప్పడం సిగ్గు చేటు
హైదరాబాద్, 09 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :రాష్ట్రంలో 13 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు కేంద్రం...
హెచ్చరించిన ఎల్.హెచ్.పి.ఎస్. జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జాటోత్ కిషన్ నాయక్..
హైదరాబాద్, 09 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :ఎల్.హెచ్.పి.ఎస్. ముఖ్య కార్యకర్తల సమావేశం హన్మకొండ పబ్లిక్ గార్డెన్ లో శుక్రవారం రోజు మధ్యాహ్నం జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎల్.హెచ్.పి.ఎస్. జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జాటోత్ కిషన్ నాయక్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం...
హైదరబాద్, 09 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :సౌదీ అరేబియా మిడిల్ ఈస్ట్ లో కోడ్ నో కోడ్ సమ్మిట్ 2023 - సౌదీ ఎడిషన్ను నిర్వహించింది. ప్రోగ్రామర్స్ అసోసియేషన్ వ్యూహాత్మక సహకారంతో జరిగిన అత్యంత అంచనాలతో కూడిన ఈవెంట్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, గ్లోబల్ టెక్ నాయకులను కలిసి లో కోడ్, నో...
రూ. 1500 కోట్లు సమీకరించడం కొరకు యత్నాలు..హైదరాబాద్, 09 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్, జూన్ 9, 2023న సురక్షిత బాండ్ల పబ్లిక్ ఇష్యూని ప్రారంభించి రూ. 1,500 కోట్లు, వ్యాపారవృద్ధి, మూలధన వృద్ధి ప్రయోజనం కోసం. బాండ్లు గరిష్టంగా 9 శాతం దిగుబడి, అధిక స్థాయి భద్రతను అందిస్తాయి....
ఎమ్మెల్యే అంటే నియోజకవర్గ ప్రజల జీతగాడు.సీఎం అంటే రాష్ట్ర ప్రజలకు పెద్ద జీతగాడు.ఓటు అంటే తెల్ల కాగితం కాదు!కంప్యూటర్ బటన్ కాదు!!వెయ్యి రూపాయల నోటు కాదు..బీరు, విస్కీ బాటిల్ అసలే కాదు…మనం ఓటు వేస్తే ఎమ్మెల్యేలు అవుతున్నారు..ఎమ్మెల్యేలను కూడగడితే ముఖ్యమంత్రులుఅవుతున్నారు. మనం ఓటు వేస్తే ఎంపీలు అవుతున్నారు..ఎంపీలను కూడ కడితే ప్రధాన మంత్రులుఅవుతున్నారు…ప్రజాస్వామ్య పాలన...
జాకీ పెట్టి లేపినా కాంగ్రెస్ లేచే పరిస్థితి లేదు..
బీజేపీ గ్రాఫ్ ను దెబ్బతీసేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్, ఓ సెక్షన్ మీడియా కుట్ర చేస్తున్నయ్
మీడియా బ్రేకింగులు పట్టించుకోవద్దు… అమిత్ సభను సక్సెస్ చేసి సత్తా చూపండి
ఖమ్మంలో బీఆర్ఎస్ నేతల ఆగడాలతో ప్రజలు విసిగిపోయారు
బీఆర్ఎస్ బాధితుల సంఘం సమావేశం పెడితే స్టేడియం కూడా సరిపోదేమో
ఉమ్మడి ఖమ్మం ప్రజలకు...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...