Tuesday, September 24, 2024
spot_img

Admin

తెలంగాణ దృష్టి అంతా ఖమ్మం సభపైనే..

సభ సక్సెస్ తో రాజకీయ సమీకరణలు మారే అవకాశం సభ ఫెయిల్ కావాలని కొందరు కోరుకుంటున్నారు కార్యకర్తల దమ్మేందో చూపే టైమొచ్చింది కేసీఆర్ గుండెల్లో డప్పులు మోగేలా సభను సక్సెస్ చేయండి ఖమ్మంలో బీజేపీ లేదనే వాళ్లకు కనువిప్పు కలిగించండి ఖమ్మం జిల్లా కాషాయ ఖిల్లా అని నిరూపించండి అభినవ పటేల్ ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోండి బీజేపీ కార్యకర్తలకు బండి సంజయ్ కుమార్ పిలుపు ఉమ్మడి...

“రౌడీ షీట్ ఓపెన్ చేస్తే చెల్లదు.. రౌడీ షీట్ కు చట్టబద్దత లేదు”

సుప్రీం కోర్ట్, హై కోర్టుల సంచలన తీర్పులు న్యూ ఢిల్లీ : సమాజం లో మనం చాలా సందర్భాల్లో ముఖ్యంగా పోలీస్ వ్యవస్థలో , కోర్టుల్లో , పలు కేసుల్లో , రాజకీయంగా రౌడీ షీట్ అనే పదం వింటూనే ఉంటాం . రౌడీ షీట్ అనగానే చాలా మందికి సాధారణ ప్రజలకి ఒకరకమైన భయం...

బి.ఆర్.ఎస్. దేశంలోనే ఫెయిల్యూర్ గవర్నమెంట్..

తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కాంగ్రేసునుఏర్పడిన తరువాత ప్రజలను మోసం చేసింది.. బీజేపీ కమిట్మెంట్ తో ప్రజల కోసం పనిచేస్తుంది.. తెలంగాణ ప్రజలు ఇప్పుడు మార్పు కోరుకుంటున్నారు.. బీజేపీ అధికారంలోకి రావడాన్ని ఏ శక్తి అడ్డుకోలేదు.. అసెంబ్లీ ఎన్నికల్లో 119 కి 90 సీట్లు మేమే గెలుస్తున్నాం.. ప్రజలకు మెరుగయిన పాలన అందించడం ఒక్క బీజేపీకే సాధ్యం.. ( 'ఆదాబ్ హైదరాబాద్' ప్రతినిధితో...

ఇన్ఫినిటీ ఫుడ్ కోర్టు చుట్టూ పొలిటికల్ గేమ్..

డ్ర‌గ్స్ దందా అక్క‌డ నుంచే స్టార్ట్ అయ్యిందని పోలీసుల డౌట్.. ఎఫ్‌సీఐ కాల‌నీ రోడ్లు క‌బ్జా చేసి మరీ ఫుడ్ కోర్టు నిర్మాణం.. కోర్టు అదేశాల‌తో కూల్చివేసిన జీహెచ్ఎంసీ సిబ్బంది.. అయినా సరే అక్కడే మకాం వేసిన డ్రగ్స్ మాఫియా.. పోజిష‌న్ కోసం లీజ‌ర్, లీజీ ఫైటింగ్.. ప్ర‌యివేట్ పిటిష‌న్ తో కేసు న‌మోదైనా పట్టింపులేదు.. రెండెక‌రాల భూమిని నెల‌కు 50 వేల‌కే...

అసహజ శృంగారం కోసం భార్యకు వేధింపులు..

తెలంగాణ ఐఏఎస్ అధికారిపై భార్య సంచలన ఫిర్యాదు.. ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్న కోర్టు అదనపు కట్నం కోసం హింసిస్తున్నారని ఫిర్యాదు తెలంగాణ ఐటీ శాఖలో జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్న సందీప్‌కుమార్ ఝా హైదరాబాద్ ; ఐఏఎస్ అధికారి అయిన భర్తపై ఆయన భార్య సంచలన ఆరోపణలు చేశారు. కట్నం కోసం వేధించడంతోపాటు అసహజ శృంగారానికి బలవంతం చేస్తున్నారంటూ కోర్టుకెక్కారు. దీంతో...

తెలంగాణ దృష్టి అంతా ఖమ్మం సభపైనే..

సభ సక్సెస్ తో రాజకీయ సమీకరణలు మారే అవకాశం సభ ఫెయిల్ కావాలని కొందరు కోరుకుంటున్నారు కార్యకర్తల దమ్మేందో చూపే టైమొచ్చింది కేసీఆర్ గుండెల్లో డప్పులు మోగేలా సభను సక్సెస్ చేయండి ఖమ్మంలో బీజేపీ లేదనే వాళ్లకు కనువిప్పు కలిగించండి ఖమ్మం జిల్లా కాషాయ ఖిల్లా అని నిరూపించండి అభినవ పటేల్ ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోండి బీజేపీ కార్యకర్తలకు బండి సంజయ్ కుమార్ పిలుపు ఉమ్మడి...

పురుగుల సాంబార్ తో ఇడ్లీ వడ్డన..

రాయగిరి హోటల్ దీప్తిలో వెలుగు చూసిన ఘటన.. కస్టమర్లకు క్షమాపణలు చెప్పిన హోటల్ యజమాని.. ప్రజల ఆరోగ్యాలతో ఆదుకోవడం ఏంటంటున్న బాధితుడు సంతోష్.. ఫుడ్ సేఫ్టీ అధికారులు దృష్టి పెట్టాలంటున్న స్థానికులు.. హైదరాబాద్ : బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ సాంబార్ కి ప్రముఖ స్థానం ఉంది.. అల్పాహార విందులో ఎంతో మంది ఇడ్లీ సాంబార్ ని ఇష్టపడతారు.. ఇంట్లో...

అరెస్ట్ చేయాల్సిందే.. లేదంటే ఏషియన్ గేమ్స్‌లో ఆడం..

కేంద్రానికి అల్టిమేటం జారీచేసిన రెజ్లర్లు.. మేము మానసికంగా అనుభవిస్తున్న బాధలను అర్థం చేసుకోండి.. రాజీ చేసుకోవాలని మాపై చాలా ఒత్తిడి తెస్తున్నారు.. బ్రిజ్ భూషణ్ మనుషులు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు : సాక్షి మాలిక్ సోనీపట్ : లైంగిక వేధింపులకు పాల్పడుతున్న రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ చీఫ్‌ బ్రిజ్‌భూషణ్‌ను ఈనెల 15 లోగా అరెస్ట్‌ చేయాలని రెజర్లు డిమాండ్‌ చేస్తున్నారు. 15వ...

నెల్లూరులో భారీగా బంగారం పట్టివేత..

ఈ స్మగ్లింగ్ తో హైదరాబాద్ కు లింకులు.. ! విదేశీ బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు అరెస్టు.. అమరావతి : విదేశీ బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరిని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు అరెస్టు చేశారు. వారి నుంచి 10 కిలోల విదేశీ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు జిల్లాలోని వెంకటాచలం టోల్‌ప్లాజా దగ్గర డీఆర్‌ఐ...

సీఎం కొత్త రాగం

కాంగ్రెస్ బీసీ సీఎం రాగం ఎత్తుకోగానే..దొరవారి బుర్రలో మరో ఎత్తుగడరూపుదిద్దుకుంది..బీసీలకు లక్ష రూపాయల సాయంఅనే తాయిలం ప్రకటన వెలువడింది..బీసీలు ఇంకా నీ మత్తులోఉన్నారనుకుంటున్నావా..?కొంతమందికి మాత్రమే అనౌన్స్ చేసిమిగతావారికి తిక్క రేపి.. వాళ్లలో వాళ్లకుచిచ్చుపెట్టాలని చూస్తున్నావ్..నీ కుయుక్తులు గ్రహించలేని స్థితిలోవారు లేరు.. మాయమాటలతోనెత్తిన పెట్టుకున్న సీఎం కిరీటాన్నినేలకూల్చే సమయం ఆసన్నమైంది..బీ కేర్ ఫుల్.. బీవీఆర్ రావు

About Me

7323 POSTS
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -