Tuesday, September 24, 2024
spot_img

Admin

ఆసీస్ సొంతమైన ఐసీసీ గద..

209 పరుగుల తేడాతో ఆసీస్ ఘనవిజయం చివరి రోజు చేతులెత్తేసిన భారత బ్యాట్స్ మెన్స్.. అన్ని విభాగాల్లో ఆధిపత్యం కనబర్చిన ఆసీస్.. రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా టార్గెట్ 444 పరుగులు.. 234 రన్స్ కే కుప్పకూలిన భారత్.. ఆదివారం 70 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన వైనం.. న్యూ ఢిల్లీ, వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్లో రోహిత్ శర్మ నాయకత్వంలోని...

కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిపై పోలీసు కేసు..

భూ విక్రయం విషయంలో వివాదం.. ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ కు కేసు బదిలీ.. 2018లో భూ విక్రయం వ్యవహారంలో వివాదం.. ఉప్పర్ పల్లి లో ల్యాండ్ కొనుగోలు వ్యవహారంలో కేసు.. సామా ఇంద్రపాల్ రెడ్డి దగ్గర నుంచి మూడున్నర కోట్ల రూపాయలు తీసుకున్న ఎమ్మెల్యే .. 2018 నుంచి రిజిస్ట్రేషన్ చేయకుండా తాత్సారం చేసిన ఎమ్మెల్యే .. తనకే డబ్బులు ఇవ్వాలని సామా...

స్క్రూ డ్రైవర్‌తో కళ్లు పొడిచి.. నరాలను తెగ్గోసి..

వికారాబాద్‌లో నర్సింగ్ విద్యార్థిని కిరాతక హత్య.. పరిగి మండలంలో కాళ్ళా పూర్ గ్రామంలో దారుణ ఘటన యువతి తలపై కత్తితో దాడి.. కళ్లు ధ్వంసం.. ఒళ్లంతా గాట్లు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు బావతో గొడవ తర్వాతే శిరీష బయటకు వెళ్లిపోయిందని ఆరోపణలు హైదరాబాద్, వికారాబాద్‌ జిల్లాలో నర్సింగ్ చదువుతున్న విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. ఈ సంఘటన...

ఎక్కువే ఇచ్చాం..

కేంద్రానికి తెలంగాణ మీద ఎలాంటి వివక్ష లేదు రహదారుల నిర్మాణం ఇక్కడే చేసాం.. మోడీ పాలనలో అన్ని రంగాల్లో అభివృద్ధి రైతు శ్రేయస్సు కోసం కేంద్ర పని చేస్తోంది.. 2024లోనూ కేంద్రంలో ఏర్పడేది మోదీ ప్రభుత్వమే కరీంనగర్‌ పర్యటనలో స్పష్టం చేసిన కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ హైదరాబాద్, దేశంలో మళ్లీ వచ్చేది బీజేపీ సర్కారేనన్నారు కేంద్ర మాజీ మంత్రి ప్రకాష్ జవదేకర్....

ఆలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీనీ కాపాడుకుంటాం…

.ముక్త కంఠంతో నినదించిన ఆలేరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు.. ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తి నిర్మా ణం కన్నా.. కాంగ్రెస్ పార్టీ నిర్మాణమే ముఖ్యమన్న ఆలేరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు.. ఆదివారం రోజు ఆలేరు నియోజకవర్గ కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిగిరి విద్యా సాగర్...

ఎన్నో అవరోధాలు ఎదుర్కొంటున్నా..

అవరోధాలను అవకాశాలుగా మార్చుకోవడమే బలం.. రెండేళ్లుగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అధికారులు నాకు అందుబాటులో లేరు.. మహిళలు సమస్యలు చెప్పుకునేందుకు ముందుకు రావాలి : గవర్నర్ తమిళ సై.. హైదరాబాద్, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో తాను ఎన్నో అవరోధాలు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. రెండేళ్లుగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అధికారులు...

కెనడా లో తెలంగాణ అసోసియేషన్ ఘనంగా ధూమ్ ధామ్ వేడుకలు

తెలంగాణ కెనడా అసోసియేషన్ (TCA) ఆధ్వర్యంలో గ్రేటర్ టోరంటో నగరంలోని తెలంగాణ వాసులు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని Dhoom Dham 2023 ఉత్సవాలు అనాపిలిస్ హాల్స్, మిస్సిసాగా, కెనడాలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సంబరాలలో 1500 కు పైగా తెలంగాణవాసులు పాల్గొన్నారు. ఈ సంబరాలు కమిటీ కార్యదర్శి శ్రీ శంతన్ నేరళ్లపల్లి గారు...

డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహాత్మ జ్యోతిరావు పూలే పెరియార్

ఆలోచన విధానంతో జరిగిన #దుర్గాభవాని (కాపుశెట్టి బలిజ) #శంకర్బాబు (ఎస్సీమాదిగ) కులాంతర సామాజిక వివాహం నిర్వహణ:గోపాల్ చిర్రా సామాజిక వేత్త సామాజికవేత్త

దివ్యాంగులకు పెన్షన్ పెంపు హర్షనీయం

తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగులకు ఇస్తున్న ఆసరా పెన్షన్ పెంపు నిర్ణయం హర్షనీయం. సీఎం కేసీఆర్ దివ్యాంగులకు ప్రస్తుతం ఇస్తున్న రూ.3116కు అదనంగా వెయ్యి రూపాయలు కలిపి మొత్తంగా రూ.4, 116 ఆసరా పెన్షన్ అందించాలని నిర్ణయం తీసుకోవడo పట్ల దివ్యాంగులంతా ముక్త కంఠంతో స్వాగతిస్తున్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో...

ఆత్మగౌరవానికే అగౌరవం..

దళితులకు రూ. 10 లక్షలు.. బీసీలకు లక్ష రూపాయలా ..? ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎందుకీ వివక్ష.. రూ.10 ని కూడా కళ్ళకు అద్దుకుని తీసుకునేటోళ్లు.. బీసీలు కోటికి మించి ఉన్న ఈ రాష్ట్రంలోమీకు వివక్ష ఎలా చూపాలనిపిస్తుంది..? ( రాష్ట్రం తెచ్చుకుంది మీరు అప్పులు చేసి పథకాలు పంచుతారని కాదు.. గౌరవంగా బ్రతకడానికి.. మీకు చేతనయితే గౌరవమైన బ్రతుకులను...

About Me

7323 POSTS
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -