Tuesday, September 24, 2024
spot_img

Admin

కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత వరాల ఆనంద్ నివాసంలో బీజేపీ అగ్ర నాయకులు..

ప్రముఖ కవి, రచయిత, సినీ విశ్లేషకుడు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత వరాల ఆనంద్ నివాసానికి వెళ్లారు కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్ జవదేకర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్. వారు ఆనంద్ నివాసంలో అరగంటకు పైగా గడిపారు.. ఈ కార్యక్రమంలో జిల్లా ఇంచార్జీ డాక్టర్ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్,...

9 ఏండ్ల మోడీ పాలనలో దళితులకు పెద్దపీట : కొప్పుబాష

బీజేపీ యస్సిమోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొప్పుబాష ఆదివారం రోజు హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భాష మాట్లాడుతూ.. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 12 మంది ఎస్సీ ఎంపీలకు కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పించి...

తొమ్మిది ఏళ్ళు గడిచినా ఆర్టీసీ కార్మికుల కష్టాలు పోలేదు..

ముఖ్యమంత్రి కేసీఆర్ కు బహిరంగ లేఖ రాసిన పొన్నం ప్రభాకర్.. హైదరాబాద్, 11 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :2019 డిసెంబర్ లో తమ డిమాండ్లను నెరవేర్చాలని రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన ఉద్యమం, ఆ ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ సహా పలు రాజకీయ పార్టీల మద్దతు నేపథ్యంలో హైదరాబాద్ ప్రగతి భవన్ వేదికగా...

అక్రమంగా డోనేషన్లు వసూళ్లు చేస్తున్న ఇంజనిరింగ్ కాలేజ్ యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలి..

డిమాండ్ చేసిన ఎన్.టి.ఎస్.యూ. రాష్ట్ర అధ్యక్షుడు బైరు నాగరాజు గౌడ్.. హైదరాబాద్, 11 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :నవ తెలంగాణ స్టూడెంట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు బైరు నాగరాజు గౌడ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో వృత్తి విద్యా కోర్సులైన ఇంజనీరింగ్, పార్మాసి కళాశాలలో కన్వీనర్ కోట ద్వారా 70 శాతం సీట్లు, యాజమాన్య కోట...

దశాబ్ది ఉత్సవాలలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన మహిళా ఉత్పత్తుల ప్రదర్శన..

ముగింపు సభలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు.. హైదరాబాద్, 11 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :మహిళలు తలుచుకుంటే అసాధ్యాలు సుసాధ్యం చేస్తారని శిల్పారామంలోని మహిళలచే నిర్వహింపబడిన ఉత్పత్తుల ప్రదర్శన ఉత్పత్తులరుజువు చేసిందని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు అన్నారు. ప్రదర్శనలోని వివిధ రాష్ట్రాలకు...

ములుగు జడ్పి చైర్మన్ కుసుమ జగదీశ్ అకాల మరణం..

సంతాపం తెలిపిన రాజేశం గౌడ్..హైదరాబాద్, 11 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :తెలంగాణ ఉద్యమకారుడు, ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్ గారి అకాలమరణం పట్ల తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ రాజేశం గౌడ్ ఒక ప్రకటనలో తీవ్ర సంతాపం ప్రకటించారు. మంచి భవిష్యత్ గల నేతను పార్టీ కోల్పోయిందని, వారి...

వేదికపైనే యుద్ధం..

స్టేజ్ మీదనే కొటాడుకున్న కాంగ్రెస్ లీడర్లు.. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ లీడర్ల విభేదాలతో పర్యవసానం ఏమిటి..? కాంగ్రెస్ లీడర్ల వ్యవహారంతో బిఆర్ఎస్ పార్టీకి కలిసొచ్చే అవకాశాలు.. దేవరకొండ నియోజకవర్గంలో బాలు నాయక్ వర్సెస్ కిషన్ నాయక్.. సర్ది చెప్పలేక సతమతమైన బట్టి విక్రమార్క.. ఎవరు ఎలా ప్రవర్తిస్తుర్రో ప్రజలందరూ చూస్తున్నారు.. తక్షణమే క్రమశిక్షణ కమిటీ వారిపై చర్యలు తీసుకుంటుంది.. ఘాటుగా స్పందించిన సీఎల్పీ...

అక్రమాల ఆదిత్య..

ఆదిత్య కన్ స్ట్రక్షన్స్ పై మున్సిపల్ మంత్రికి అంత ప్రేమెందుకు..? కస్టమర్ల దగ్గర అడ్వాన్సులు, కొందరు పూర్తి అమౌంట్స్ తీసుకున్నారు.. ఇప్పటిదాకా వారికి ఫ్లాట్స్ అప్పజెప్పకపోవడానికి కారణం ఏమిటి..? 6 ఏళ్ల క్రితమే డబ్బులు కట్టిన వారి బ్రతుకులు ఆగమేనా..? ఆదిత్య వారు రిజిస్ట్రేషన్ చేసిన కొందరు కస్టమర్లు అమ్ముకోవాలంటే రిజిస్టేషన్లు జరగడం లేదు.. మాకు అధికార పార్టీ అండ ఉంది...

ఆజ్ కి బాత్

నేడే పాఠశాలలు ప్రారంభం..సమస్యలతో ప్రభుత్వ పాఠశాలలుస్వాగతం పలకబట్టే ..ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేటర్ స్థాయిలోతీసుకువెళ్తామని అసెంబ్లీ సాక్షిగా పచ్చిఅబద్ధాలు చెప్పిరి మన పాలకులువందల కోట్లు విద్యాశాఖ అభివృద్ధికి ఖర్చుచేస్తామని మాటలు చెప్పారు..మన ఊరు - మనబడి కార్యక్రమాన్నిమూటలు కట్టి మూలకు పడేసి..దశాబ్ది ఉత్సవాల పేరుతోపార్టీ ప్రచారాలు చేసుకున్నతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతెలంగాణ ప్రజలు త్వరలోనేసరైన సమాధానం చెబుతారు నాగిరెడ్డి...

ఇండియా దాటిన ఇండిగో విమానం..( పొరబాటున పాక్ గగనతలంలోకి ఎంట్రీ.. )

అమృత్ సర్ నుంచి అహ్మదాబాద్ వెళుతున్న విమానం టేకాఫ్ తీసుకున్న కొద్దిసేపటికే ప్రతికూల వాతావరణం లాహోర్ నగరానికి ఉత్తర దిక్కుకు చేరుకున్న ఇండిగో ప్లైన్.. అరగంట తర్వాత తిరిగి భారత్ లో ప్రవేశం న్యూ ఢిల్లీ, ఓ ఇండిగో విమానం ప్రతికూల వాతావరణం కారణంగా పాకిస్థాన్ గగనతలంలోకి ప్రవేశించింది. అమృత్ సర్ నుంచి అహ్మదాబాద్ వెళుతున్న ఈ విమానం గాల్లోకి...

About Me

7323 POSTS
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -