Wednesday, September 25, 2024
spot_img

Admin

ఆరో బ్రాండ్ నుంచి విభిన్న‌మైన సమ్మ‌ర్-స్ప్రింగ్ క‌లెక్ష‌న్‌….

ఐకానిక్ ప్రీమియం మెన్స్ వేర్ బ్రాండ్ అయిన ఆరో తాజాగా త‌న స‌మ్మ‌ర్ స్ప్రింగ్ క‌లెక్ష‌న్‌ను విడుద‌ల చేసింది. ఈ కొత్త క‌లెక్ష‌న్‌లో లేటెస్ట్ ట్రెండ్లు ఉండ‌టంతో పాటు.. మూలాల‌ను మ‌ర్చిపోకుండా ఉంటుంది. పురుషుల దుస్తుల్లో అన్ని సంద‌ర్భాల‌కూ స‌రిపోయేలా ఆరో ఉంటుంది. ఆటోప్రెస్ షర్టులు, ఆటోఫ్లెక్స్ ప్యాంట్లు, ఐకానిక్ వైట్ షర్టులతో సహా...

నావల్ డాక్‌యార్డులో అప్రెంటిస్‌ పోస్టులు..

ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఎలక్ట్రోప్లేటర్, ఫౌండ్రీ మ్యాన్, మెకానిక్ (డీజిల్), ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, ఎంఎంటీఎం, మెషినిస్ట్, పెయింటర్, ప్యాటర్న్ మేకర్, మెకానిక్ ఆర్‌&ఏసీ, షీట్ మెటల్ వర్కర్ తదితర విభాగాల‌లో ట్రేడ్‌ అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి ముంబయిలోని భారత రక్షణ మంత్రిత్వ శాఖ‌ (నేవీ), నేవల్ డాక్‌యార్డ్ అప్రెంటిస్ స్కూల్ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది....

వెయ్యి కోట్ల‌కు పైగా ప్రైజ్‌మ‌నీ గెలిచిన జ‌కోవిచ్..

సెర్బియా స్టార్ నొవాక్ జకోవిచ్ దిగ్గ‌జాల‌కు సైతం సాధ్యం కాని రికార్డును నెల‌కొల్పాడు. ఫ్రెంచ్ ఓపెన్‌ లో విజేత‌గా నిలిచి అత్య‌ధికంగా 23వ గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు సాధించాడు. అంతేకాదు మ‌ళ్లీ వ‌రల్డ్ నంబ‌ర్ 1 ర్యాంకు సొంతం చేసుకున్నాడు. ఫ్రెంచ్ ఓపెన్‌లో గెలిచిన అత‌ను నంబ‌ర్ 1 కార్లోస్ అల్క‌రాజ్ వెన‌క్కి నెట్టి అగ్ర‌స్థానానికి...

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కొత్త సినిమా అప్ డేట్స్..

మలయాళంతోపాటు తెలుగులో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్‌ ఉన్న మాలీవుడ్‌ స్టార్ హీరో మోహన్‌ లాల్‌ (Mohanlal). ప్రస్తుతం అభిమానులను ఎంటర్‌టైన్ చేసే పనిలో ఫుల్ బిజీగా ఉన్నాడు ఈ సీనియర్ హీరో. మోహన్‌ లాల్ నటిస్తోన్న క్రేజీయెస్ట్ ప్రాజెక్టుల్లో ఒకటి మలైకోటై వాలిబన్. లిజో జోష్‌ పెల్లిస్సెరీ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్పటికే విడుదల చేసిన ప్రీ...

ఇన్‌స్టాగ్రామ్‌లో రేటింగ్‌ పేరుతో మోసం..

ఆన్‌లైన్‌లో వచ్చే లింక్స్‌, మోసపూరిత ప్రకటనలను నమ్మొద్దని ఎంత హెచ్చరించినా కొందరి తీరు మారట్లేదు. అత్యాశకు వెళ్లి జేబులు ఖాళీ చేసుకుంటున్నారు. తాజాగా సైబర్‌ నేరగాళ్ల మాయమాటలు నమ్మి ఓ మహిళా టెక్కీ కోటిన్నర వరకు పోగొట్టుకుంది.. ఇన్‌స్టాగ్రామ్‌లో తాము సూచించిన పేజీలకు రేటింగ్‌ ఇస్తే కమీషన్ల రూపంలో డబ్బులు ఇస్తామని సైబర్‌ నేరగాళ్లు...

త‌మిళ‌నాడు విద్యుత్తు శాఖ మంత్రి ఇంట్లో ఈడీ సోదాలు..

త‌మిళ‌నాడు విద్యుత్తు శాఖ మంత్రి వీ సెంథిల్ బాలాజీ తో పాటు మ‌రికొంత మంది ఇండ్ల‌ల్లో సోమవారం నాడు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ సోదాలు నిర్వ‌హించింది. మ‌నీల్యాండ‌రింగ్ కేసులో ఆ సోదాలు జ‌రిగాయి. సెక్ర‌టేరియేట్‌లో ఉన్న మంత్రి బాలాజీ ఆఫీసు రూమ్‌లోనూ త‌నిఖీలు చేప‌ట్టారు. గతంలో అన్నాడీఎంకే పార్టీలో ఉన్న బాలాజీపై జాబ్స్‌ స్కామ్ ఆరోప‌ణ‌లు...

చైనాను నుంచి ఆఖరి భారత జర్నలిస్టు తిరుగు ప్రయాణం..

చైనాలో ఉన్న భారత ఆఖరి జర్నలిస్టు ఆ దేశాన్ని వీడనున్నారు. పీటీఐకి చెందిన సదరు జర్నలిస్టు వీసా గడువును పొడిగించేందుకు చైనా ప్రభుత్వం నిరాకరించింది. దీంతో ఈనెల చివరి నాటికి ఆ జర్నలిస్టు భారత్‌కు తిరిగి పయనమవుతారు. 2023 ప్రారంభంలో నలుగురు భారతీయ జర్నలిస్టులు చైనాలో ఉండేవారు. వీసాపై నిషేధాజ్ఞలు విధించడంతో ఇద్దరు స్వదేశానికి...

ఇక మీ అడ్ర‌స్ గ‌ల్లంతే..

బండి సంజ‌య్ కి ఎమ్మెల్సీ క‌విత కౌంట‌ర్ తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ ట్వీట్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల కవిత ట్విట్ట‌ర్ వేదిక‌గా గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చారు. ఆడ‌బిడ్డ త‌లుచుకుంది.. ఇక మీ అడ్ర‌స్ గ‌ల్లంతు అవుతుంద‌ని క‌విత హెచ్చ‌రించారు. పార్ల‌మెంట్ భ‌వ‌నం ప్రారంభోత్స‌వంలో రాష్ట్ర‌ప‌తికి గౌర‌వం ద‌క్క‌దు. దేశ రాజధాని ఢిల్లీలో వేధింపులకు...

అవినాష్‌రెడ్డి బెయిల్‌ రద్దు అంశంపై విచారణ 19వ తేదీకి వాయిదా..

వైఎస్‌ వివేకా హత్యకేసులో నేర ఆరోపణలకు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్‌రెడ్డి కి ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలని సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్‌ మంగళవారం విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు విచారణను ఈనెల 19వ తేదీకి వాయిదా వేసింది. అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ను సమర్థించిన తెలంగాణ హైకోర్టు...

సీఎం కేసీఆర్, మంత్రి గంగుల ఫొటో పెట్టుకున్న నాయీబ్రాహ్మణఐక్యవేదిక నాయకుడు గుంజపడుగు పవన్ కుమార్..

కులవృత్తి దారులకు ప్రభుత్వం అందించిన లక్ష రూపాయలు అందుకున్న లబ్ధిదారులు మంగళవారం రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ ఫోటో ను, రాష్ట్ర బిసి పౌరసరఫరాలు శాఖ మాత్యులు గంగుల కమలాకర్ ఫోటో తన క్షౌరశాల పెట్టుకుని తన అభిమానాన్ని చాటుకున్నాడు నాయీబ్రాహ్మణ ఐక్యవేదిక నాయకుడు గుంజపడుగు పవన్ కుమార్ ఈ సందర్భంగా గుంజపడుగు పవన్ కుమార్...

About Me

7323 POSTS
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -