Wednesday, September 25, 2024
spot_img

Admin

విజయ్‌ దేవరకొండ, పరశురాం సినిమా..

టాలీవుడ్‌ క్రేజీ కాంబినేషన్‌ పరశురాం, విజయ్‌ దేవరకొండ. గీతగోవిందం సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఈ ఇద్దరి కాంబోలో సినిమా వస్తున్నట్టు ఇప్పటికే ఓ అప్‌డేట్ తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. అంతా అనుకున్నట్టుగానే విజయ్‌-పరశురాం రెండో సినిమా నేడు పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా లాంఛ్ అయింది. ప్రముఖ ఫైనాన్షియర్‌ సత్తి రంగయ్య కెమెరా...

బెంగాల్‌ పంచాయతీ ఎన్నికలు..

పశ్చిమబెంగాల్‌లో పంచాయతీ ఎన్నికల వేడి.. ఆ రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఘర్షణలకు దారి తీస్తోంది. పార్టీల మధ్య రాజకీయ ఘర్షణలు రగులుతున్నాయి. నామినేషన్‌ల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి పలు బ్లాకుల్లో గొడవలు జరిగాయి. ఓ పార్టీ అభ్యర్థులు నామినేషన్‌లు వేయకుండా మరో పార్టీ అభ్యర్థులు అడ్డుతగులుతున్నారు. నామినేషన్‌లు వేసేందుకు ఊరేగింపుగా వెళ్తూ ఘర్షణలకు పాల్పడుతున్నారు....

డోన‌స్కీపై ర‌ష్యా దాడి..

ర‌ష్యా ద‌ళాలు ఇవాళ తెల్ల‌వారుజామున డోన‌స్కీపై అటాక్ చేశాయి. ఆ దాడిలో ముగ్గురు మృతిచెందారు. మ‌రో ముగ్గురు గాయ‌ప‌డిన‌ట్లు ఉక్రెయిన్ సైన్యాధికారులు వెల్ల‌డించారు. రాకెట్ దాడిలో ఇద్ద‌రు ప్రాణాలు కోల్పోయిన‌ట్లు డోన‌స్కీ మిలిట‌రీ అధికారి పావ్లో కిరిలెంకో తెలిపారు. డోన‌స్కీ, ఒడిసా న‌గ‌రాల్లో భారీ న‌ష్టం జ‌రిగింద‌ని, డ‌జ‌న్ల సంఖ్య‌లో ఇండ్లు ధ్వంస‌మైన‌ట్లు కిరిలెంకో...

కార్పొరేట్‌ స్థాయిలో ప్రభుత్వ దవాఖానాలు..

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో సర్కారు దవాఖానలను కార్పొరేట్‌ స్థాయిలో తీర్చిదిద్దుతున్నామ‌ని మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. ఇప్పటికే గ్రామీణం నుంచి జిల్లా స్థాయి వరకు ప్రభుత్వ హాస్పిటళ్లను ప్రభుత్వం అభివృద్ధి చేసిందని తెలిపారు. రాష్ట్ర అవ‌త‌ర‌ణ ద‌శాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్మల్‌లోని ఎంసీహెచ్‌లో నిర్వహించిన‌ ఆరోగ్య దినోత్సవంలో మంత్రి ఇంద్రక‌ర‌ణ్...

అనకాపల్లి వద్ద పట్టాలు తప్పిన గూడ్స్‌..

ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లాలో గూడ్సు రైలు పట్టాలు తప్పింది. దక్షిణమధ్య రైల్వే పరిధిలోని తాడి-అనకాపల్లి మధ్య బొగ్గులోడుతో వెళ్తున్న గూడ్సు రైలు బుధవారం తెల్లవారుజామున 3.35 గంటలకు పట్టాలు తప్పింది. దీంతో విశాఖపట్నం-విజయవాడ ప్రధాన మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిసింది. కొన్ని రైళ్లను అధికారులు రద్దు చేయగా, మరికొన్ని రైళ్లు ఆలస్యమవుతాయని...

ఏపీ ఈఏపీసెట్‌ ఫలితాలు విడుదల..

ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రవేశపరీక్ష ఫలితాలను విజయవాడలో విడుదల చేశారు. ఇందులో ఇంజినీరింగ్‌ విభాగంలో 76.32 శాతం, వ్యవసాయ కోర్సుల్లో 89.65 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఈ పరీక్షకు 3,38,739 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.....

ఇండెల్ మనీ కార్యకలాపాల విస్తరణ..

క్యూ1ఎఫ్వై24లో నాన్-కన్వర్టబుల్ డిబెంచర్స్ ఎన్సీడీ మూడో పబ్లిక్ ఇష్యూ ప్రారంభం.. హైదరాబాద్, 13 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :ఇండెల్ కార్పొరేషన్ ఫ్లాగ్‌షిప్ కంపెనీ నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ (ఎన్బీఎఫ్సీ) ఇండెల్ మనీ తన జాతీయ విస్తరణ ప్రణాళికలో భాగంగా పశ్చిమ, మధ్య భారతదేశంలో తన ఉనికిని బలోపేతం చేయనుందని ఇండెల్ మనీ ఈడీ,...

ఆర్థికంగా వెనుకబడిన వారి కోసం ప్రతి నెల ఉచిత హోమియోపతి చికిత్సను అందిస్తున్న డాక్టర్ బాత్రాస్..

డాక్టర్ బాత్రాస్ హెల్త్‌ కేర్, డాక్టర్ బాత్రాస్ ఫౌండేషన్ ప్రతి నెల రెండవ బుధవారం నాడు హైదరాబాద్‌లో 6 క్లినిక్‌ల లో ఉదయం 11:00 నుండి మధ్యాహ్నం 1:00 గంటల మధ్య డాక్టర్ బాత్రాస్ క్లినిక్‌లలో ఉచిత సంప్రదింపులు, మందులను అందిస్తోంది. డాక్టర్ బాత్రాస్ హెల్త్‌ కేర్ భారతదేశంలోని అత్యంత సందడిగా ఉన్న నగరాల్లో...

పదేళ్ల బాలికపై అత్యాచార యత్నం..

బాలిక ప్రతిఘడించడంతో బండరాయితో దాడి.. నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన.. గాయపడ్డ బాలిక ఉస్మానియాకు తరలింపు.. పారిపోయిన నిందితుడు.. దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. హైదరాబాద్, 13 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :పట్టపగలు గుర్తుతెలియని అగంతకుడు పదేళ్ల బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారయత్నానికి తెగబడ్డాడు. బాలిక గట్టిగా కేకలు వేయడంతో ఆగ్రహం చెందిన దుండగుడు బండరాయితో...

శాశ్వత పరిష్కారమే లేదా..?

తొలగించే కొద్దీ పెరిగిపోతున్న గుర్రపు డెక్కు.. సఫిల్ గూడా బండ చెరువులో పెరుగుతున్న సమస్య.. దుర్వాసనతో, దోమల బెడదతో ఇబ్బందులు పడుతున్న స్థానికులు.. పరిష్కారం కోసం ఇతర దారులు వెతకాలంటున్న ప్రజలు.. మల్కాజ్గిరి,13 జూన్ (ఆదాబ్ హైదరాబాద్) :ప్రపంచం నింగి వైపు దూసుకుపోయే టెక్నాలజీ అందుబాటులో ఉన్నా, అక్కడక్కడ చిన్న చిన్న సమస్యలకు పరిష్కారం దొరకక అటు ప్రభుత్వాధికారులు, ఇటు...

About Me

7323 POSTS
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -