Wednesday, September 25, 2024
spot_img

Admin

ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ సి.హెచ్ రాజమౌళి బదిలీ..

పీసీఆర్ నిజామాబాద్ నుంచి సీసీఎస్ సిరిసిల్లకు సి.ఐ. గా పదోన్నది కల్పిస్తూ ట్రాన్స్ ఫర్.. నిజాయితీకి మారుపేరుగా.. నేరస్తులకు సింహస్వప్నంగా పేరొందిన రాజమౌళి.. ద్యూటీనే ప్రాణంగా భావించి ప్రజా రక్షణకోసం పనిచేసిన యోధుడు.. నిజామాబాద్ జిల్లా ప్రజల మనస్సు దోచుకున్న సిన్సియర్ పోలీస్ ఆఫీసర్.. ఆయన పేరు చెబితే నేరస్తులు గజ గాజా వణకిపోతారు.. అన్యాయం జరిగిన ప్రజలు ఆయనున్నారనే...

డోజర్ ట్రాక్టర్ నడుపుతుండగా పేలిన సెల్ ఫోన్.

ట్రాక్టర్ బోల్తాపడి, డ్రైవర్‌‌కు తీవ్ర గాయాలు.సెల్ ఫోన్ పేలడానికి కారణం ఏంటి? సెల్ ఫోన్ అకస్మాత్తుగా పేలడంతో డోజర్ ట్రాక్టర్ బోల్తాపడింది. డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అనంతారంలో బుధవారం (జూన్ 14) మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సాధ్య తండాకు చెందిన గగులోతు...

అక్రమాల చిట్టా..

ఈఈ సనావుద్దీన్ అక్రమ చరిత్రలో ఎన్నెన్నో పుటలు.. అర్హులైన వారికి టెండర్ ఇవ్వకుండా ఎక్కువ కోట్ చేసిన వారికి కేటాయింపు.. ఒక్కటి కాదు ఇతగాని అవినీతి భాగోతాలు మరెన్నో ఉన్నాయి.. ప్రభుత్వ ఖజానాకి తీవ్రంగా గండి కొడుతున్న సనావుద్దీన్.. డిప్యుటేషన్ పై జీ.హెచ్.ఎం.సి. కి వచ్చి 15 సంవత్సరాలుగా తిష్టవేసి..అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా మారిన వైనం.. ఇతగాడిపై కఠిన చర్యలు...

సి.ఎం.ఆర్ బియ్యం ఇవ్వండి.. ప్లీజ్.!

పెండింగ్ మిల్లర్లను దేపురిస్తున్న సూర్యాపేట జిల్లా సివిల్ సప్లయ్ అధికారులు.. మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుని మిల్లుతో సహా 59 మిల్లర్లకు నోటీసులు.. 2021-22 రబీ సీజన్ గడువు ముగిసినా, సి.ఎం.ఆర్ బియ్యం ఇవ్వని తిరుమలగిరి మిల్లర్స్.. దాని విలువ 49 కోట్లు జిల్లా అధ్యక్షుని ఒక్క మిల్లు నుండే రావాల్సిన సి.ఎం.ఆర్ బకాయి 19 కోట్ల 91 లక్షలు.. పంట...

పటిష్టమైన నాయకత్వ లోపం..( ముదిరాజుల వెనుకబాటు తనానికి ఇదే కారణమా..? )

1970 లో అనంతరామన్‌ కమిషన్‌ ముదిరాజులను 'విముక్తజాతులు' గా గుర్తించింది.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించడం లేదు ఎందుకు..? బీసీ కమిషన్‌ నివేదిక సమర్పించాలంటూ సుప్రీం కోర్టు అవకాశం ఇచ్చిన కుల సంఘాలు.. ప్రభుత్వం, బీసీ కమిషన్‌ ఆదిశగా ప్రయత్నాలు చేయడం లేదు..! రాష్ట్రం సాకారమైనప్పటికీ ముదిరాజుల బ్రతుకులు ఎందుకు మారడం లేదు..? ముదిరాజుల వైఫల్యాలకు సంఘం, ప్రభుత్వం, బీసీ కమీషన్...

తెలంగాణలో అలజడి..

ఐటీ రైడ్స్ తో అట్టడుగుతున్న రాష్ట్రం.. బీ.ఆర్.ఎస్. పార్టీలో మొదలైన టెన్షన్.. అదుపులో డెక్కన్ క్రానికల్ వెంకటరామి రెడ్డి.. డ్రగ్స్ కేసులో ప్రముఖ సినీ నిర్మాత కేపీ చౌదరి అరెస్ట్.. అందరి చూపు సూత్రధారుల వైపే… ( అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు ) తెలంగాణలో.. తెల, తెల్లవారుతుండగానే రాజకీయ, ఆర్థిక, సినీ వర్గాలు నిర్ఘాంతపోయే సంఘటనలు వెలుగుచూశాయి. ఎక్కడ దొంగలు అక్కడ...

ఆజ్ కి బాత్..

అట్లుంటది మరి..ఎకరానికి 5వేల రూపాయలరైతుబంధు ఇచ్చిరుణ మాఫీ ఎగ్గొట్టాడు..ఉచిత ఎరువులు ఎగ్గొట్టాడు..పంట నష్ట పరిహారం ఎగ్గొట్టాడు..పంటల మద్దతు ధర ఎగ్గొట్టాడు..సబ్సిడీలు ఎగ్గొట్టాడు..అయినా కూడా రైతులు కేసీఆర్ప్రభుత్వాన్నే కోరుకునేలా చేస్తాడు…అట్లుంటది మరి మన దొరతోని.. అరుణ్ రెడ్డి పన్నాల

ఛత్తీస్ ఘడ్ లో తీన్మార్ మల్లన్నకు ఘన స్వాగతం..

సుదీర్ఘ ప్రయాణంలో ఛత్తీస్ ఘడ్ చేసుకున్న వైనం.. అక్కడి ప్రభుత్వం సాధించిన ఘనతపై అధ్యయనం.. రైతులకు, మహిళలకు ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వం కల్పిస్తున్నప్రయోజనాలు ఎంతో గొప్పగా ఉన్నాయి : మల్లన్న ఛత్తీస్ ఘడ్, 14 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :తెలంగాణలో రాష్ట్రంలో దొర పాలనకు దగాపడ్డ రైతులకు చతిస్గడ్ రైతులు మల్లన్నతో కలిపి ఘన స్వాగతం...

లండన్ లో తెలుగు విద్యార్థిని దారుణ హత్య..

కత్తితో పొడిచిన బ్రెజిల్ యువకుడు.. యూనివర్శిటీ ఆఫ్ నాటింగ్ హామ్ లో చదువుతున్న తేజస్విని ఈ దాడి ఘటనలో తీవ్రంగా గాయపడిన మరో తెలుగు అమ్మాయి మృతురాలిది హైదరాబాద్ లోని చంపాపేట్ ప్రాంతం.. లండన్ లో విద్యను అభ్యసిస్తున్న తేజస్విని రెడ్డి అనే యువతి దారుణ హత్యకు గురయింది. బ్రెజిల్ కు చెందిన యువకుడు ఆమెపై కత్తితో దాడి చేశాడు....

ఇండోనేషియా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ ప్రిక్వార్టర్స్‌..

స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు మళ్లీ రాకెట్‌ ఝుళిపించింది. ఇండోనేషియా ఓపెన్‌ సూపర్‌ 1000 బ్యాడ్మింటన్‌ టోర్నీలో సింధు మంగళవారం తొలి రౌండ్‌లో స్థానిక క్రీడాకారిణి గ్రెగొరియా మరిస్క తన్‌జంగ్‌ను వరుస గేమ్‌లలో ఓడించి ప్రిక్వార్టర్‌కు చేరుకుంది. హెచ్‌.ఎస్‌.ప్రణయ్‌ కూడా ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ప్రవేశించాడు. కాగా త్రిసా-గాయత్రి జోడి తొలి రౌండ్‌లోనే ఇంటిబాట పట్టారు....

About Me

7323 POSTS
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -