Wednesday, September 25, 2024
spot_img

Admin

మా స్థలాలు మాకిప్పించండి..

సుప్రీంకోర్టు తీర్పును కూడా కేసీఆర్ అమలు చేయడం లేదు-15 ఏళ్లుగా పోరాడుతూ 50 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు బండి సంజయ్ కు జేఎన్ జేహెచ్ జర్నలిస్టుల వినతి న్యాయసహాయం చేయాలని విజ్ఝప్తి ‘‘ అన్నా… మేమంతా గత పాతికేళ్లుగా జర్నలిస్టులుగా పనిచేస్తున్నాం. 17 ఏళ్ల క్రితం రాష్ట్రస్థాయిలో పనిచేస్తున్న 11 వందల మంది జర్నలిస్టులమంతా కలిసి సొసైటీ గా...

కమిషన్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం..

ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన డాక్టర్ కె.లక్ష్మణ్.. హైదరాబాద్, 15 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :కాంగ్రెస్ ది 85 శాతం కమీషన్ ప్రభుత్వం. ప్రతి స్కీం వెనుక స్కాం దాగి ఉంది అని విమర్శించారు బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్.. దళితులను దగా చేస్తున్న సర్కార్ బీఆర్ఎస్ ది 30 శాతం కమీషన్ ప్రభుత్వం....

కేసీఆర్ అవినీతి పాలనపై ప్రజలు విసిగి పోయారు..

ఘాటు వ్యాఖ్యలు చేసిన తరుణ్ ఛుగ్.. కేసీఆర్ ప్రభుత్వం అవినీతి కూపంలో కూరుకుపోయింది. కేసీఆర్ కుటుంబ అవినీతి, నియంత పాలనను అంతమొందించడానికి ప్రజలు సిద్ధమయ్యారు అన్నారు తరుణ్ ఛుగ్.. అతి త్వరలో కేసీఆర్ పాలన నుండి ప్రజలకు విముక్తి కలగబోతోంది. తెలంగాణ సంపదనంతా కేసీఆర్ కుటుంబం దోచుకుంటోంది. కేసీఆర్ కుటుంబం ఫైవ్ స్టార్ హోటల్ నుండి...

25 మంది ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారు..

బీఆర్ఎస్ మాదిరిగా రాజకీయ వ్యభిచారం చేసే పార్టీ బీజేపీ కాదు బీజేపీలోకి రావాలంటే పదవులకు రాజీనామా చేయాల్సిందే కాంగ్రెస్ ను జాకీపెట్టి లేపినా లేచే పరిస్థితి లేదు. ధరణి బాధితులతో ఏకంగా బహిరంగ సభ నిర్వహించవచ్చు ధరణివల్ల లాభపడింది కేసీఆర్ కుటుంబమే కేసీఆర్ వేసిన శిలాఫలాకాలతో ఏకంగా ఉస్మానియా ఆసుపత్రిని నిర్మించొచ్చు 30 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు కేసీఆర్ డబ్బులు పంపిణీ చేశారు ప్రజల...

దశాబ్ది ఉత్సవాలు అంటూ.. రైతులకు బేడీలు వేయడం ఈ ప్రభుత్వానికే చెల్లింది

టీటీడిపి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన హైదరాబాద్ : మార్కెట్ యార్డులలో రైతులు తరలించిన పంటలను రక్షించలేని పరిస్థితి నేడు రాష్ట్రంలో నేలకొన్నదని టీటీడిపి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన ఆరోపించారు. .. దశాబ్ది ఉత్సవాలు అంటూ రైతులకు బేడీలు వేయడం ఈ ప్రభుత్వానికే చెల్లిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.గురువారం తెలంగాణ తెలుగుదేశం పార్టీ...

ఐటీడీపీ నూతన కమిటీ ఏర్పాటు

తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు తాళికోట హరికృష్ణ కార్యవర్గ సభ్యులందరు టీడీపీ గెలుపుకోసం పనిచేయాలని సూచన హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలమేరకు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరిరాజ్ అనుమతితో ఐటీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు తాళికోట హరికృష్ణ గురువారం 36 మందితో కూడిన రాష్ట్ర కార్యవర్గాన్ని ప్రకటించడం...

క్లస్టర్ రిసోర్స్ పర్సన్ లకు క్రమబద్ధీకరణ చేసి, 42,300 రూపాయల వేతనం వెంటనే ఇవ్వాలి..

డిమాండ్ చేసిన వర్కర్స్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాయ బండి పాండురంగన్.. హైదరాబాద్, బుధవారం రోజున సిఆర్పిల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని చలో ఇందిరా పార్క్ కార్యక్రమాన్ని.. సమగ్ర శిక్ష క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు దుండిగల్ యాదగిరి అధ్యక్షతన వేలాది మందితో విజయవంతంగా జరిగింది. ఈ ధర్నా కార్యక్రమానికి ముఖ్య...

ఏఐజీ హాస్పిటల్‌తో కలిసి ‘ప్రపంచ రక్తదాతల దినోత్సవం’జరుపుకున్న తలసేమియా సికిల్ సెల్ సొసైటీ

తలసేమియా రోగుల కోసం రక్తాన్ని సేకరించేందుకు ఏ.ఐ.జీ. హాస్పిటల్స్‌లో ప్రత్యేక రక్తదాన శిబిరం.. హైదరాబాద్, తలసేమియా సికిల్ సెల్ సొసైటీ, ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ హాస్పిటల్స్‌తో కలిసి బుధవారం రోజు ‘ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని నిస్వార్థ రక్తదాతలను వారి ప్రాంగణంలో సత్కరించారు. ఏఐజీ యొక్క 'పింట్ ఆఫ్ లైఫ్' ప్రచారంలో భాగంగా ఒక...

సేవాలాల్ సన్నిధిలో ఎమ్మేల్యే..

హైదరాబాద్, జన్నారం మండలం బంగారు తండాలో శ్రీ జగదంబ దేవి శ్రీశ్రీశ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మేల్యే అజ్మీరా రేఖా శ్యామ్ నాయక్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.. యావత్ తెలంగాణ రైతాంగం సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. ఈ ఆలయానికి రాష్ట్ర ప్రభుత్వ రూ. 20 లక్షలు...

About Me

7323 POSTS
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -