హైదరాబాద్,మాయా కేర్ ఫౌండేషన్ గత 13 సంవత్సరాల నుండి వారి మానసిక, మేధోపరమైన అవసరాలను తీర్చడానికి అవసరమైన పెద్దలందరికీ ఉచితంగా సేవలను అందిస్తోంది. తద్వారా వారు సంతోషంగా, స్వయం సమృద్ధిగా జీవించగలరు. సీనియర్లను ఆసుపత్రికి తీసుకెళ్లడం, బ్యాంకు పనిలో సహాయం చేయడం, ప్రభుత్వ పనిలో సహాయం చేయడం, దుకాణంలో మందులు తీసుకురావడం, తోటలో వారితో...
హైదరాబాద్, హై పెర్ఫార్మెన్స్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ అయిన ఐ.క్యూ.ఓ.ఓ., ఈ ఏడాది వివిధ మార్కెట్ సెగ్మెంట్లలో గణనీయమైన వృద్ధి, విజయాన్ని చవిచూసింది. వినియోగదారులకు ఇష్టమైన ఐ.క్యూ.ఓ.ఓ., ఐక్యూ నియో 7 తన సెగ్మెంట్లో ప్రత్యేకమైన స్పెసిఫికేషన్లతో నిలిచింది. ఇది అమెజాన్ డాట్ ఇన్ అత్యధికంగా అమ్ముడైన స్మార్ట్ ఫోన్ గా నిలిచింది. శక్తివంతమైన...
ఈ ఫాదర్స్ డే రోజున మీ తండ్రికి చక్కని సెల్ఫ్-కేర్ అందివ్వండి
ఫాదర్స్ డే రోజున అందించే గిఫ్టింగ్కి అనువైన ది బాడీ షాప్ యొక్కవిస్తృతమైన సేకరణతో మీ తండ్రి తగిన సెల్ఫ్-కేర్ సెషన్ను పొందనివ్వండి
హైదరాబాద్, తండ్రులు వారు తరచుగా మన మొదటి హీరోలు మరియు రోల్ మోడల్స్. మన అమ్మలలాగే, వారు మనకు సౌకర్యవంతమైన...
ప్రభుత్వ ప్లే గ్రౌండ్ ను సొంతానికి వాడుకుంటున్న కోచ్..
లంచాలిచ్చి గేమ్ ఇన్స్ పెక్టర్, చౌకీదారులతో కుమ్మక్కు..
జీ.హెచ్.ఎం.సి. ఖైరతాబాద్ డివిజన్, జూబిలీహిల్స్ లోచోటుచేసుకున్న ఘటన..
ప్రైవేట్ గా క్రికెట్ కోచింగ్ ఇస్తూ రూ. 5000 ఒక్కొక్కరి దగ్గర వసూలు..
గవర్నమెంట్ ప్లే గ్రౌండ్ వాడుకోవడానికి లక్షల్లోముడుపులు చెల్లించినట్లు సమాచారం..
( చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పక్కనే ఉన్న ప్రభుత్వ ఆటస్థలంలో...
హైదరాబాద్ కు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..
ఘన స్వాగతం పలికిన గవర్నర్ తమిళసై, సీఎం కేసీఆర్..
రాజ్ భవన్ లో బస చేయనున్న ద్రౌపది ముర్ము..
నేడు దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో పరేడ్ కు హాజరు
హైదరాబాద్, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భాగ్యనగరం చేరుకున్నారు. ఢిల్లీ నుండి బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతికి తెలంగాణ గవర్నర్ తమిళసై,...
సుప్రీం కోర్టు ఆదేశాలను బేఖాతర్..విద్యా సాగర్ రెడ్డి చెప్పిందే వేదం.. ఇచ్చిందే జీతం..
స్త్రీ నిధి సమాఖ్య పై కొరవడిన ప్రభుత్వ నిఘా..
సి.ఎస్.ఆర్ నిధులలో భారీ అవకతవకలకు స్కెచ్..?
రిటైర్డ్ ఉద్యోగి కబంధ హస్తాల్లో రూ.5400 కోట్ల నిధులున్న సంస్థ..
స్త్రీ నిధికి ఐ.ఏ.ఎస్ అధికారిని నియమించాలి..
ఏ జీ.ఓ. ప్రకారం విధుల్లో కొనసాగుతున్న విద్యాసాగర్ రెడ్డి..
తనకు తానే లక్షల్లో...
జర్నలిస్టులు కొనుక్కున్న స్థలాన్ని వాళ్లకు ఇవ్వడానికి అభ్యంతరమేమిటి?
ఈ స్థలం కోసం ఎదురుచూసి 60 మంది జర్నలిస్టులు నేలరాలిపోయారు
ఇంకెంత మంది చస్తే కనికరిస్తారు?
వేల కోట్ల విలువైన స్థలమైనందుకే కేసీఆర్ కుటుంబం కన్ను పడింది
ఈ స్థలాన్ని కొట్టేయడానికే కేసీఆర్ డ్రామాలాడుతున్నారు
జర్నలిస్టుల పక్షాన బీజేపీ పోరాడుతుంది
సుప్రీంలో కోర్టు ఉల్లంఘన పిటిషన్ దాఖలు చేస్తాం : బండి..
పేట్ బషీరాబాద్ లోని...
పార్టీని అధికారంలోకి వచ్చేలా కృషి చేయాలని సూచన
టిటిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్
మహిళల హత్యలు లైంగిక వేధింపులు పెరిగాయి,
సమస్యలపై తెలుగు మహిళా విభాగం పోరాటం చేస్తుంది
తెలుగు మహిళ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు భవనం షకీలా రెడ్డి
హైదరాబాద్ : మహిళ శక్తి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనని మహిళ లేనిదే ప్రపంచం లేదన్నారు తెలంగాణ తెలుగుదేశం...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...