Wednesday, September 25, 2024
spot_img

Admin

డబ్బింగ్ కార్యక్రమాల్లో మెగాస్టార్ బోళాశంకర్..

కెరీర్‌ బిగెనింగ్‌లో బ్యాక్‌ టు బ్యాక్ సినిమాలతో సందడి చేసిన కీర్తి సురేష్‌ ఆ మధ్య బాగా డల్‌ అయింది. ఒకానోక దశలో కీర్తి కెరీర్‌కు ఫుల్ స్టాప్‌ పడినట్లే అని అనిపించింది. అప్పుడే సాని కాదియమ్‌, సర్కారు వారి పాట వంటి బ్యాక్‌ టు బ్యాక్‌ హిట్లతో సక్సెస్‌ ట్రాక్‌లోకి వచ్చేసింది. ఈ...

ఆదిపురుష్ టీం క్షమాపణలు చెప్పాలి : శివసేన ఎంపీ..

ఆదిపురుష్ చిత్రంపై శివసేన (యూబీటీ) ఎంపీ ప్రియాంక చతుర్వేది తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 16వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, భారతీయ ఇతిహాసమైన రామాయణాన్ని ఆధారంగా చేసుకొని తెరకెక్కించిన ఈ...

పాఠశాలపై తిరుగుబాటుదారుల దాడి..

ఆఫ్రికా దేశం ఉగాండాలో దారుణం చోటు చేసుకుంది. అలైడ్​ డెమొక్రటిక్​ ఫోర్స్​ (ఏడీఎఫ్​)కు చెందిన సాయుధ తిరుగుబాటుదారులు.. పశ్చిమ ఉగాండాలో మారణహోమం సృష్టించారు. కాంగో సరిహద్దు సమీపంలోని ఎంపాండ్వే పట్టణంలోని ఓ పాఠశాలపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 25 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ‘ఏడీఎఫ్ కు...

శ్రీశైలంలో భక్తులకు ‘వడ’ ప్రసాదం..

భక్తుల సౌకర్యార్థం శ్రీశైలం దేవస్థానం వడ ప్రసాదం అందుబాటులోకి తెచ్చింది. ప్రసాదాల విక్రయ కేంద్రాల వద్ద లడ్డూ, పులిహోరలతోపాటు వడ ప్రసాదం కూడా కొనుగోలు చేయొచ్చునని దేవస్థానం ఈఓ ఎస్ లవన్న తెలిపారు. 45 గ్రాముల వడ ప్రసాదం ధర రూ.20గా నిర్ణయించారు. శుక్రవారం నుంచి వడ ప్రసాదం విక్రయం ప్రారంభించారు. తొలుత ఈవో...

19న శ్రీవారి ఆర్జిత, దర్శన టికెట్ల విడుదల

సెప్టెంబర్‌ నెల కోటాకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లను 19న విడుదల చేయనున్నట్టు టీటీడీ ప్రకటించింది. ఆర్జిత సేవలకు సంబంధించి లక్కీడిప్‌ కోసం ఈ నెల 19 నుంచి 21 వరకు వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలని సూచించింది. ఆగస్టు 27-29 వరకు జరగనున్న పవిత్రోత్సవాల సేవా టికెట్ల కోటాను ఈ నెల...

ఓయూలో ఆక్రమ కట్టడాలను అడ్డుకున్న ఏబీవీపీ నాయకులు..

వారిపై కబ్జాదారుల గుండాల దాడి, తీవ్రంగా గాయపడ్డ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వికాస్.. హైదరాబాద్, ఉస్మానియా యూనివర్సిటీ భూములలో కబ్జా దారులు రాత్రి సమయంలో నిర్మిస్తున్న అక్రమ కట్టడాలను అడ్డుకున్న ఏబీవీపీ విద్యార్థి నాయకులపై కబ్జా దారులు వారి రౌడీలు, గుండాల దాడి చేయగా పలువురు విద్యార్థి నాయకులకు గాయాలయ్యాయి. దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు...

కాంగ్రెస్ నాయకులు మాజీ ఎంపీ హనుమంత రావు పుట్టినరోజు వేడుకలు..

శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ మాజీ అధికార ప్రతినిధి ఎస్.పీ. క్రాంతి కుమార్..హైదరాబాద్,మాజీ పీసీసీ అధ్యక్షులు మాజీ ఎం.పి వి.హనుమంతరావు పుట్టిన రోజు సందర్భంగా యువజన కాంగ్రెస్ మాజీ అధికార ప్రతినిధి ఎస్.పి.క్రాంతి కుమార్ వి.హెచ్ ను ఆయన నివాసంలో కలసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించి.. పూల గుత్తి అందచేశారు....

వార్డు కార్యాలయం కేటీఆర్ మానస పుత్రిక : గుండ్రాతి శారదా గౌడ్..

కాచిగూడా, అంబర్ పేట్ లో ఈ కార్యాలయం మంత్రి కేటీఆర్చేతులమీదుగా ప్రారంభం కావడం ఎంతో సంతోషదాయకం.. ఈ వార్డు కార్యాలయాన్ని అంబర్ పేట్ నియోజకవర్గ ప్రజలువినియోగించుకుని సత్వర సమస్యలు పరిష్కరించుకోవాలి.. హైదరాబాద్,కేటీఆర్ మానస పుత్రిక వార్డు కార్యాలయం అన్నారు హైకోర్టు సీనియర్ న్యాయవాది, బీ.ఆర్.ఎస్. రాష్ట్ర సీనియర్ నాయకురాలు, బీసీ మహిళా సంక్షేమ సంఘం, రాష్ట్ర అధ్యక్షులు,...

152 మంది పై అక్రమంగా మోపిన ఉపా కేసునువెంటనే ఎత్తివేయాలి : పీడీఎస్యూ రాష్ట్ర కార్యవర్గం డిమాండ్

ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన ప్రొఫెసర్ హరగోపాల్, పీ.ఓ.బబ్లీ. జాతీయ కన్వీనర్ వి సంధ్య తదితరులు.. హైదరాబాద్, ములుగు జిల్లా తాడ్వాయి పోలీసులు 2022 ఆగష్టు 9 న పీ.ఓ.డబ్ల్యు. జాతీయ కన్వీనర్ కామ్రేడ్ వి.సంధ్య, ప్రజాపక్ష మేధావి ప్రొఫెసర్ జీ.హరగోపాల్ తదితర 152 మంది ప్రజాసంఘాల నాయకులపై తప్పుడు పద్ధతుల్లో రాజద్రోహ కుట్ర కేసు ఐన...

తిరుపతి వాసులకు అదిరిపోయే న్యూస్..!

ఆకాశం నుంచి చంద్రగిరి కోట అందాలు చూడవచ్చు హెలికాప్టర్ జాయ్ రైడ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే చెవిరెడ్డి తిరుపతి,తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులతో పాటు తిరుపతి నగర వాసులకు అదిరిపోయే న్యూస్ ఇది.. తిరుపతి చుట్టుపక్కల అందాలను ఆకాశం నుంచి తిలకించేందుకు అద్భుత అవకాశం అందుబాటులోకి వచ్చింది. ‘ఏరో డాన్’ అనే సంస్థ తీసుకు...

About Me

7323 POSTS
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -