ఐదో విజయంతో సెమీస్కు చేరువ
తెలుగు టాలన్స్ హ్యాట్రిక్ విజయం సాధించింది. శనివారం జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ ఇండోర్ స్టేడియంలో రాజస్థాన్ పాట్రియాట్స్తో జరిగిన గ్రూప్ దశ మ్యాచ్లో తిరుగులేని విజయం నమోదు చేసిన తెలుగు టాలన్స్ వరుసగా మూడో విజయంతో పాటు సెమీఫైనల్స్ బెర్త్ లాంఛనం చేసుకుంది. ఏడు మ్యాచుల్లో ఐదో విజయం సాధించిన...
ఆస్పత్రికి వెళ్లగానే ప్రవేశం వద్ద వీల్ చైర్లు దర్శనమిస్తాయి. నడవలేని స్థితిలో ఉన్న రోగులను ఆ వీల్ చైర్ల మీద కూర్చోబెట్టి తీసుకెళ్తుంటారు. అయితే ఓ ఆస్పత్రిలో వీల్ చైర్లు అందుబాటులో లేక పోవడంతో.. రోగిని స్కూటర్పై ఆస్పత్రి పై అంతస్తుకు తీసుకెళ్లాల్సి వచ్చింది. ఈ ఘటన రాజస్థాన్లోని కోట జిల్లాలో గురువారం చోటు...
వరంగల్ జర్నలిస్టుల ఇళ్ళ స్థలాలపై అధికారులకు మంత్రి కేటీఆర్ ఆదేశాలు
మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ నేతృత్వంలో తుది జాబితా రూపొందించాలని సూచన..
జర్నలిస్టుల భేటీలో వెల్లడించిన మంత్రి..
హన్మకొండ జిల్లాల్లోని జర్నలిస్టు లందరికీ వెంటనే ఇళ్ళ స్థలాలు కేటాయించాలని రాష్ట్ర మున్సిపల్, ఐ టి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అధికారులను ఆదేశించారు. ఇక్కడ...
బీసీలను చీల్చుతున్న ప్రభుత్వ కుట్రలో భాగస్వామ్యులుగా కులసంఘ నాయకులు..
చేనేత వర్గానికి తీవ్రంగా నష్టం వాటిల్లినా,400 మంది నేతన్నలు ఆత్మహత్య పాలయినాప్రభుత్వాన్ని ప్రశ్నించని పద్మశాలీ భవన్ నేతలు;
రెండు వారాల వ్యవధిలో చేనేత ఆత్మహత్య బాధిత కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వంఆదుకోకపోతే సచివాలయాన్ని ముట్టడిస్తాం ..
కుల సంఘాల భవనాలను రాజకీయ వేదికలుగా మారుస్తున్నారు..బీసీలకుఇప్పుడు కావాల్సింది పథకాలు కాదు, అధికారంలో...
పీఏసీ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించాం.
పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ కన్వీనర్ గా షబ్బీర్ అలీ గారు బాధ్యత వహిస్తారు.
మండల కమిటీలకు సంబంధించి చాలా ప్రతిపాదనలు వచ్చాయి.
గాంధీ భవన్ మీడియా సమావేశంలో రేవంత్ వెల్లడి..
హైదరాబాద్: గాంధీ భవన్ లో జరిగిన పీఏసీ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు.. ఈ సందర్బంగా టీపీసీసీ చీఫ్...
హైదరాబాద్ : ఫాదర్స్ డే సమీపిస్తున్న తరుణంలో మన జీవితంలో తండ్రులు పోషించే పాత్రను వారి వ్యక్తిగత శైలిని, శాశ్వత ఉనికిని తెలిపే బహుమతితో అభినందించాల్సిన సమయం ఆసన్నమైంది. డీ బీర్స్ ఫోర్వ్ మార్క్ ఐకాన్™ కలెక్షన్ నుండి అద్భుతంగా రూపొందించిన కఫ్ లింక్స్ జత ఈ సందర్భానికి గుర్తుగా సరైన సింబాలిజాన్ని కలిగి...
హైకోర్టు సీనియర్ అడ్వకేట్, బిఆర్ ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకురాలు,రాష్ట్ర అధ్యక్షులు బీసీ సంక్షేమ సంఘం గుండ్రాతి శారదాగౌడ్..హైదరాబాద్ : సీఎం కెసిఆర్ గిరిజనులను రాజులను చేసాడు.. వారిని కేవలం గిరికి, పుట్టలకు పరిమితం చేయలేదు సగర్వంగా నేడు తల ఎత్తుకునేలా మా తండాలలో మా పాలన, స్వపరిపాలన చేసుకునేలా 3,146 గిరిజన తండాలను,...
ఆదాబ్ ఎఫెక్ట్…
తెలంగాణ ఉన్నత విద్యాశాఖ కమీషనర్ కార్యాలయంలో అవినీతి ఆరోపణల దుమారం..
నవీన్ మిట్టల్ పై హైకోర్టు లో వందలాది కేసులు వేసిన బాధిత ఉద్యోగులు
హైకోర్టులో 33 కోర్టు ధిక్కరణ కేసులు నమోదైన విషయాన్ని బయట పెట్టిన "ఆదాబ్"
స్పందించిన ప్రభుత్వం.. నవీన్ మిట్టల్ ను తప్పించి,. వాకాటి కరుణ నియామకం
నవీన్ మిట్టల్ బదిలీపై బాధిత ఉద్యోగుల...
ఆత్మహత్యలు మీ సమస్యలకు పరిష్కారం కాదు..
మీకు అండగా టిఎన్ఎస్ఎఫ్ విభాగం ఉంటుంది..
ట్రిబుల్ ఐటీ బాసర విద్యార్థుల ఆత్మహత్యలకుప్రభుత్వం,యూనివర్సిటీ అధికారులు కారణాలు చెప్పాలి..
ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశించండి..
మరో దారుణం జరక్కుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి..
డిమాండ్ చేసిన టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పర్లపల్లి రవీందర్..
హైదరాబాద్ : బాసర రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నాలెడ్జ్...
తవ్వకాల్లో బయటపడిన 3 వేల ఏళ్లనాటి ఖడ్గం..
జర్మనీ నార్డ్లింగెన్లోని బవేరియన్ పట్టణంలో తవ్వకాలు
సమాధిలో పురుషుడు, స్త్రీ, చిన్నారి అవశేషాలు
ఇప్పటికీ నిగనిగలాడుతూ మెరుస్తున్న అష్టభుజి కత్తి
నిపుణుడైన పనివాడు తయారుచేసి ఉంటాడంటున్న శాస్త్రవేత్తలు
నార్డ్ లింగేన్ : జర్మనీలో పురాతత్వ శాస్త్రవేత్తలు జరిపిన తవ్వకాల్లో కాంస్య యుగానికి చెందిన ఖడ్గం బయటపడింది. దాదాపు 3 వేల సంవత్సరాలైనా అది...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...