Thursday, September 26, 2024
spot_img

Admin

లక్షలమంది యువత ఆశలపై నీళ్లు చల్లిన కేంద్రం..

సంచలన ఆరోపణలు చేసిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. కొంతమంది పెట్టుబడిదారుల కోసమే బీజేపీ పనిచేస్తోంది.. పీ.ఎస్.యూ. లలో 2 లక్షల ఉద్యోగాలను తొలగించింది.. దేశ ప్రగతికి ప్రభుత్వరంగ సంస్థలు ఎంతో దోహదం చేస్తాయి : రాహుల్.. న్యూ ఢిల్లీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై సంచలన ఆరోపణనలు చేశారు. ప్రభుత్వ రంగ సంస్థ (పీఎస్‌యూ)ల్లో కేంద్రం...

” కోరంటి” లో కన్నీటి చరిత్ర..

రికార్డుల్లో చూపిస్తున్న జీతం ఒకటి..? ఉద్యోగులకు ఇచ్చేది మరొకటి..? దాదాపు రూ. 3,500 హాం ఫట్.. ఇందులో ఎవరికీ వాటాలు వెళ్తున్నాయి..? కార్మికుల శ్రమను దోచుకుంటున్న ఈగల్ సెక్యూరిటీ సర్వీసెస్ యాజమాన్యం.. నల్లకుంట కోరంటి ( ఫీవర్ ) ఆసుపత్రిలో వెలుగుచూసిన దోపిడీ పర్వం.. ఇవ్వాల్సిన జీతం రూ. 15,600 కాగా చెల్లిస్తున్నది రూ. 11,000 మాత్రమే.. ఆసుపత్రి హౌస్ కీపింగ్...

మహాత్మ గాంధీ శాంతి పురష్కారం..

అరుదైన గౌరవాన్ని అందుకున్న గోరఖ్ పూర్ గీతా ప్రెస్.. అవార్డు ప్రకటించిన నరేంద్ర మోడీ సారధ్యంలోని జ్యూరీ.. 1923 లో ప్రారంభమైన అతిపెద్ద పబ్లిషింగ్ హౌస్ గీతా ప్రెస్.. అహింస, గాంధేయ పద్ధతుల్లో సామాజిక, ఆర్ధిక, రాజకీయపరివర్తనకోసం విశేష కృషిచేసినందుకు ఏకగ్రీవ ఎన్నిక.. శాంతియూథా మార్గంలో నవ ప్రపంచ నిర్మాణానికి కృషి చేసేవ్యక్తులు, సంస్థలకు ప్రతి ఏటా ఈ ప్రైజు...

ఈ ఏడాది తిరుమలలో రెండు బ్రహ్మోత్సవాలు..

అధికమాసం సందర్భంగా ఈ ఏడాది తిరుమల శ్రీవారికి రెండు బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు. సెప్టెంబరు 18 నుంచి 26వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు , అక్టోబరు 15 నుంచి 23వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. 2020లో అధికమాసం వచ్చిన నేపథ్యంలో కొవిడ్‌ కారణంగా రెండు బ్రహ్మోత్సవాలను టీటీడీ ఏకాంతంగానే నిర్వహించింది. ఆ...

బీసీలను ప్రసన్నం చేసుకుంటేనే అధికారం: జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి

తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల సందడి మొదలైంది. తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్, ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైసీపీ పార్టీలు.. అధికారం నిలబెట్టుకోడానికి బీసీలను ప్రసన్నం చేసుకోవాలని భావిస్తూ ఉన్నాయి. అందులో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో పథకాలను బీసీల కోసం తీసుకుని వచ్చారు. రాబోయే రోజుల్లో మరిన్ని తీసుకుని రాబోతున్నట్లు బీఆర్ఎస్...

చైనాలో కొత్త ట్రెండ్‌..

చైనా యువతలో కొత్త ట్రెండ్‌ కనిపిస్తున్నది. పెద్ద మొత్తంలో జీతం లభిస్తున్నా.. వైట్‌ కాలర్‌ ఉద్యోగాలను వదిలేసి చెఫ్స్‌, క్లీనర్స్‌గా మారిపోతున్నారు. కొత్త ఉద్యోగం వల్ల శరీరం అలసిపోయినా, మనస్సు ప్రశాంతంగా ఉంటుందని యువతీ, యువకులు తమ అనుభవాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకొంటున్నారు. ‘మై ఫస్ట్‌ ఫిజికల్‌ వర్క్‌ ఎక్స్‌పీరియన్స్‌’ హ్యష్‌ ట్యాగ్‌ను జోడిస్తున్నారు....

స్కూల్ టీచ‌ర్ కాల్చివేత‌..

భోజ‌నం చేసిన త‌ర్వాత పానీపూరి తినేంద‌కు వెళ్లిన ప్ర‌భుత్వ టీచ‌ర్‌తో పాటు షాపు యజ‌మానిని ఇద్ద‌రు దుండ‌గులు కాల్చి చంపిన ఘ‌ట‌న బిహార్‌లోని సుపౌల్ జిల్లాలో వెలుగుచూసింది. శ‌నివారం రాత్రి ప్ర‌భుత్వ ఉపాధ్యాయుడైన మ‌హ్మ‌ద్ నూరుల్లా (42) గ్రామంలోని ఓ దుకాణానికి వెళ్ల‌గా బైక్‌పై వ‌చ్చిన దుండ‌గులు నూరుల్లాతో పాటు దుకాణ య‌జమాని సికంద‌ర్...

నిట్‌ హమిర్‌పూర్‌లో నాన్ టీచింగ్ పోస్టులు..

సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్/సీనియర్ టెక్నికల్ ఆఫీసర్, సైంటిఫిక్ ఆఫీసర్/టెక్నికల్ ఆఫీసర్, సూపరింటెండెంట్, పర్సనల్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్, జూనియర్ ఇంజనీర్, లైబ్రరీ మరియు ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ త‌దిత‌ర పోస్టుల భ‌ర్తీకి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం హమిర్‌పూర్‌, లోని భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(నిట్‌)...

నరకాసుర న్యూ లుక్‌తో రక్షిత్‌..

‘పలాస 1978’ సినిమాతో సూపర్ హిట్టు కొట్టాడు యువ హీరో రక్షిత్‌. ఈ టాలెంటెడ్ యాక్టర్ ప్రస్తుతం వరుస సినిమాలతో తీరిక లేకుండా ఉన్నాడు. రక్షిత్‌ హీరోగా నటిస్తున్న సినిమాల్లో ఒకటి ‘నరకాసుర’. సెబాస్టియన్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. డాక్టర్‌ అజ్జా శ్రీనివాస్‌ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఈ సినిమా టీజర్‌కు మంచి స్పందన...

మహిళల వస్త్రధారణపై తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీ చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటు..

హోం మంత్రి వెంటనే తెలంగాణ మహిళలకు క్షమాపణ చెప్పాలి.. మహిళలు నెత్తి మీద హిజాబ్ ధరిస్తేనే ప్రజలు ప్రశాంతంగా ఉంటారనిమాట్లాడడం మహిళలను అవమానించడమే.. ధ్వజమెత్తిన బీజేపీ అధికార ప్రతినిధి రాణీ రుద్రమ దేవి.. ఆరు నెలల పసిపాప నుంచి 60 ఏళ్ల వృద్ధురాలి వరకు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అత్యాచారాలు, హత్యలపై ఏ రోజు మాట్లాడని హోమ్ మంత్రి...

About Me

7323 POSTS
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -