Friday, September 27, 2024
spot_img

Admin

భారత్ సినిమాలపై ఖాట్మాండ్‌లో నిషేధం..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ‘ఆదిపురుష్‌’ చిత్రాన్ని వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. చిత్రంలో డైలాగ్స్‌తో పాటు ప్రజెంటేషన్ పై విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాను బ్యాన్‌ చేయాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు. ఇప్పటికే సినిమాకు వ్యతిరేకంగా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైన విషయం తెలిసిందే. కాగా, ఈ...

హరితహారంతో గ్రామాల్లో ఆరోగ్యవంతమైన వాతావరణం..

తెలంగాణకు మణిహారం హరితహారమని, చెట్లు పెంపకం వల్ల గ్రామాల్లో ఆహ్లాదకర వాతావరణం నెలకొని ఉంటుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పేర్కొన్నారు. మానవాళి మనుగడకు చెట్లు ఎంతో అవసరమని భావించిన సీఎం కేసీఆర్‌ హరితహారం ద్వారా కోట్లాది మొక్కలను నాటించారని వెల్లడించారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా అటవీ...

పవన్‌ కళ్యాణ్‌ సెన్సేషనల్‌ కామెంట్స్‌..

తన సభలకు రావడం కాదని.. వచ్చే ఎన్నికల్లో తనకు అండగా ఉండాలని, అసెంబ్లీకి పంపించాలని ఏపీ ప్రజలను జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ కోరారు. వారాహి యాత్రలో భాగంగా ఆదివారం కాకినాడ చేరుకున్న పవన్‌ కళ్యాణ్‌ ఏపీ సీఎం జగన్‌, కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడిపై విరుచుకుపడ్డారు. ఏపీ సీఎం జగన్‌కు క్రిమినల్స్‌ అండగా ఉన్నారని...

ఏపీ విద్యార్థులకు శుభవార్త.. !

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒంటిపూట బడులను ఈ నెల 24 వరకు పొడిగిస్తూ పాఠశాల విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఎండలు మండిపోతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఎస్‌. సురేశ్‌కుమార్‌ తెలిపారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. అన్ని బోర్డుల పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్‌ పాఠశాలలు ఈ...

మ‌న‌మే గెలుస్తాం..

తుమ్మలూరులో హరితహారం 9వ విడతను ప్రారంభించిన ముఖ్యమంత్రి హరితహారం అంటే కాంగ్రెస్ నాయకులు నవ్వారన్న కేసీఆర్ తెలంగాణలో 7.7 శాతం పచ్చదనం పెరిగిందని వెల్లడి గ్రామ సర్పంచులను ప్రత్యేకంగా అభినందించిన సీఎం హైదరాబాద్ : హరితహారం కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు కాంగ్రెస్ నేతలు శాసన సభలో నవ్వుకున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కానీ ఇప్పుడు తెలంగాణ పల్లెలు పచ్చదనంతో కళకళలాడుతున్నాయని...

కేసీఆర్ దమ్ముంటే బహిరంగ చర్చకు రా..

తెలంగాణ అభివృద్ధి, అప్పులు, హామీలపై శ్వేత పత్రం విడుదల చెయ్.. కాంగ్రెస్ కు 45 సీట్లు వస్తాయనడం పెద్ద జోక్.. డిపాజిట్లే గల్లంతైన పార్టీకి సీట్లెలా వస్తాయి? కాంగ్రెస్ అభ్యర్థులను డిసైడ్ చేసేది కేసీఆరే.. 30 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులకే కేసీఆర్ డబ్బులు పంపిణీ చేస్తున్నడు మహిళలపై హత్యలు, అత్యాచారాలు జరిగితే హోమ్ మంత్రి ఎందుకు స్పందించలేదు? మంచి పథకాలను రద్దు చేయాలనుకోవడం...

ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ మృతి..

విశాఖ నుంచి వస్తుండగా ఆయన అనారోగ్యం పాలయ్యారు.. దీంతో ఆయనను గాంధీ హాస్పిటల్ కి ఆసుపత్రికి తరలించారు.. హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న రాకేష్ మాస్టర్ తుదిశ్వాస విడిచారు. వారం రోజుల క్రితం వైజాగ్ ఔట్ షూటింగ్ నుండి హైదరాబాద్ వచ్చిన రాకేష్ మాస్టర్ అప్పటి నుండి అనారోగ్యంతో స్థానిక హాస్పిటల్ లో చికిత్స...

కొత్తకుండల బోనం..

నగరంలో ఈ నెల 22 నుంచి బోనాలు ప్రారంభం.. తొలి బోనం గోల్కొండ ఎల్లమ్మ తల్లికి.. తుది బోనం లాల్‌దర్వాజ సింహవాహినికి.. ఉత్సవాల నిర్వహణకు 15 కోట్ల్ల కేటాయింపు.. 26 దేవాలయాలకు పట్టు వస్త్రాలు అందించనున్న ప్రభుత్వం.. హైదరాబాద్,నల్లటి మబ్బులతో ఆకాశం గర్జిస్తూ ఉంటే..ఆషాఢం వచ్చినట్టే. ఆధ్యాత్మికతకు తొలిమాసంగా భావించే ఈ ఆషాఢ మాసం హైదరాబాద్‌ నగరానికి మాత్రం మరీ ప్రత్యేకం....

పది రాష్ట్రాల్లో ప్రమాదకర వడ గాడ్పులు..

హెచ్చరించిన కేంద్ర వాతావరణశాఖ.. తెలంగాణ, ఆంద్రతో పాటు పలు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి.. రానున్న 24 గంటల పాటు వేడిగాలులు.. గడచిన 20 రోజులుగా మంటపెడుతున్న వడగాల్పులు.. వృద్దులు, పిల్లలను జాగర్తగా చూసుకోవాలి.. హైదరాబాద్,విదర్భలోని కొన్ని ప్రాంతాల్లో చాలా వేడి గాలులు వీస్తాయని, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్‌లో వచ్చే మూడు రోజులు వేడి మరింత ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. కోస్తా ఆంధ్ర...

డ్రగ్స్ ఖిల్లాగా.. ఖమ్మం జిల్లా.. !

కెపి చౌదరి ఖమ్మం లింకులన్నీ అక్కడివేనా. హై సెక్యూరిటీ జోన్ ను షెల్టర్ జోన్ గా ఎలా మార్చారు. నార్కోటిక్స్ బ్యూరో స్పెషల్ ఆపరేషన్ మొదలైందా..? ఆదాబ్ కథనాలతో ప్రముఖులకు వెన్నులో వణకు.. కథ కంచికి చేరుతుందా..? ఒత్తిళ్లతో నీరుగారిపోతుందా..? ఖమ్మం,సంచలనం సృష్టించిన మాదక ద్రవ్యాల సరఫరా కేసులో పోలీసుల అదుపులో ఉన్న టాలీవుడ్ నిర్మాత కెపి చౌదరి వ్యవహారాలపై తెలంగాణా...

About Me

7323 POSTS
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -