సినిమా అంటే నాకు చిన్నప్పటి నుండి ప్రాణం.. అందుకే తొలి చిత్రం తోనే పాన్ ఇండియా లెవెల్ లో సినిమా తీయడానికి నిర్ణయం తీసుకొని పక్క ప్రణాళికతో కథను సిద్ధం చేసుకున్నాను అని డైరెక్టర్ వై ఆర్ చౌదరి గారు తెలిపారు. సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమా పక్క మాస్ అండ్ యాక్షన్...
అవార్డు కింద ఇచ్చే కోటి రూపాయల తిరస్కరణ..
కేవలం జ్ఞాపికను మాత్రమే తీసుకుంటాం..
ఆ డబ్బును కేంద్ర ప్రభుత్వం ఇతర అవసరాలకువాడుకోమన్న గాంధీ ప్రెస్..
న్యూఢిల్లీ, జాతిపిత మహాత్మాగాంధీ పేరిట ఏటా అందజేసే గాంధీ శాంతి పురస్కారానికి 2021 సంత్సరానికి గోరఖ్పూర్లోని ప్రఖ్యాత గీతాప్రెస్ ను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేయడంపై ఓ వైపు హర్షాతిరేకాలు వ్యక్తమవుతుండగా, మరోవైపు...
ప్రభుత్వానికి తమ మద్దతు ఉపసంహరించుకున్నట్లు ప్రకటన..
గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ కు లేఖ వ్రాసిన వైనం..
పట్నా, జేడీయూ అగ్ర నేత నితీశ్కుమార్ నేతృత్వంలోని బీహార్ సర్కారుకు ఆ సంకీర్ణ సర్కారులోని మిత్రపక్షం ‘హిందుస్థానీ అవామీ మోర్చా ఝలక్ ఇచ్చింది. ప్రభుత్వానికి తమ మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు ఆ పార్టీ అధ్యక్షుడు సంతోష్ సుమన్ ప్రకటించారు. ఇదే విషయమై...
మహేశ్వరానికి మెట్రో రైల్, మెడికల్ కాలేజ్
తుమ్మలూరు గ్రామానికి కోటి రూపాయలతో దశాబ్ది కమ్యూనిటీ హాల్
65 గ్రామ పంచాయతీలకు 15 లక్షల చొప్పున స్పెషల్ పండు విడుదల
తుక్కుగూడ, జలపల్లి మున్సిపాలిటీలకు చెరొక రూ. 25 కోట్ల నిధులు..
బడంగ్ పేట్, మీర్పేట్ మున్సిపాలిటీలకు చెరొక 50 కోట్ల రూపాయలు..
హరితోత్సవంలో భాగంగా మొక్కను నాటిన సీఎం కేసీఆర్..
మహేశ్వరం, మహేశ్వరం...
జీడిమెట్ల పరిశ్రమల కాలుష్యంతో హుస్సేన్ సాగర్ కలుషితం..
నాలాల ద్వారా మూసి నది కూడా కలుషితమౌతున్న దౌర్భాగ్యం.. ..
మూసినదిలో కలిసిన వ్యర్థాలతో రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలలోనూ కాలుష్యం..
జీడిమెట్ల కాలుష్య వ్యర్థాలు 200 కీ.మీ. దూరంలో ఉన్న కృష్ణా నదిలోకి..
జీఓ నెం. 20 అమలు అయ్యేదెప్పుడు..? కాలుష్య పీడ విరగడ అయ్యేది ఎప్పుడు..?
జీడిమెట్ల పరిశ్రమల కాలుష్యంపై రూ....
-‘‘ఇంటింటికీ బీజేపీ’’ పేరుతో 22న ప్రజల వద్దకు వెళ్లనున్న కమలనాథులు
పోలింగ్ బూత్ అధ్యక్షుడి మొదలు… రాష్ట్ర అధ్యక్షుడి వరకు
ఒక్కో బూత్ అధ్యక్షులు కనీసం వంద మంది కుటుంబాలను కలిసేలా కార్యాచరణ
రాష్ట్రస్థాయి నేతలంతా తమ తమ నియోజకవర్గాల్లో ప్రజల వద్దకు..
27 నుండి ‘మేరా బూత్ సబ్ సే మజ్బూత్’ కార్యక్రమాలు
21న ‘యోగా డే’ ను విజయవంతం...
నేడు ఢిల్లీ వెళ్లనున్న ప్రజా యుద్ధ నౌక..
ఈసీ అధికారులతో కలిసి కొత్త పార్టీ రిజిస్ట్రేషన్..
ఎరుపు, నీలి, ఆకుపచ్చ రంగుల్లో జెండా..
జెండా మధ్యలో పిడికిలి గుర్తు..
హైదరాబాద్, "గద్దర్ ప్రజా పార్టీ" పేరుతో గద్దర్ కొత్త పార్టీ పెడుతున్నారు. పార్టీ రిజిస్ట్రేషన్ కోసం ఆయన నేడు ఢిల్లీ వెళ్తున్నారు. ఈసీ అధికారులను కలిసి కొత్త పార్టీ రిజిస్ట్రేషన్...
ప్రజల సంపదను పందికొక్కుల్లా మేస్తున్నారు..
నాలుగు కోట్ల ప్రజలను తాకట్టుపెట్టి 5 లక్షల కోట్లు అప్పు చేశారు..
నకిరేకల్ నియోజకవర్గం తాటికల్ గ్రామంలో భట్టి పాదయాత్ర..
హైదరాబాద్, తరుగు పేరిట క్వింటాకు 12 కిలోల కోతను విధిస్తున్న ఈ దళారీ ప్రభుత్వం రైతులను నిలువునా ముంచుతోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. పీపుల్స్మార్చ్ పాదయాత్రలో భాగంగా 96వ...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...