Friday, September 27, 2024
spot_img

Admin

మంచినీళ్ల పండుగ ఎవరికోసం..?

పేద ప్రజలకు అందని మంచినీళ్లు.. ఆవేదన వ్యక్తం చేసిన జి. లలిత, పల్లె మురళి ఎంసిపిఐ (యు) డివిజన్ నాయకులు.. హైదరాబాద్, మియాపూర్ డివిజన్ లో మెట్రో స్టేషన్ పక్కన ఉన్న ఓంకార్ నగర్ లో 800 కుటుంబాలు బడుగు, బలహీన, అట్టడుగు వెనుకబడిన వర్గాలకు ఇప్పటివరకు నీళ్ల సమస్య తీరలేదు.. ఇంత ఆధునిక ప్రపంచంలో ఉన్నా...

ఎన్నికలలో గెలుపే మన లక్ష్యం కావాలి..

అద్భుతమైన సూచనలు చేసిన " దేవముని దైవ దైవజ్ఞ ", శ్రీ రుద్రపీఠం.. హైదరాబాద్, ఎన్నికలు ఏవైనా కావచ్చు గ్రామ పంచాయతీ ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికలు, ఎమ్మెల్యే ఎన్నికలు, ఎమ్మెల్సీ అన్నియలు, పార్లమెంట్ ఎన్నికలు, రాజ్యసభ ఎన్నికలు ఇలా ఏ ఎన్నికలైనా ఒక యుద్ధమే.. ఆ యుద్ధంలో గెలిచి తీరాలి. దాని కోసం...

గౌడ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు..

విద్యార్థులు నిరంతరం శ్రామించాలి సూచించిన కల్లు గీత పారిశ్రామిక ఆర్థిక సహకార కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్ హనుమకొండ, గౌడ విద్యార్థుల లక్ష్యసాధన కోసం నిరంతరం శ్రమించాలని తెలంగాణ కల్లు గీత పారిశ్రామిక, ఆర్థిక సహకార కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్ అన్నారు. హనుమకొండ జిల్లా గోపా కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి హంటర్...

విద్యార్థులందరికీ సమాన స్కాలర్ షిప్ వర్తింప చేయాలి..

డిమాండ్ చేసిన బీసీ సంక్షేమ సంఘం..హైదరాబాద్, ప్రభుత్వ వసతి గృహాల్లో ఉంటూ కళాశాలలకు వెళ్ళే విద్యార్థులకు ఇస్తున్న మాదిరిగానే ఇంటినుండి కళాశాలలకు వచ్చే విద్యార్థులకు సమాన స్కాలర్ షిప్ వర్తింప చేయాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రాచమల్ల రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి దొగ్గలి శ్రీధర్ లు బీసీ సంక్షేమ...

పుడమి తల్లికి సతత హరిత హారం నేడు తెలంగాణ మణిహారం..

హైదరాబాద్, పుడమి తల్లికీ చల్లగా సతత హరితహారం నేడు తెలంగాణా మణి హారం అన్నారు హైకోర్టు సీనియర్ అడ్వకేట్, బీ.ఆర్.ఎస్. రాష్ట్ర సీనియర్ నాయకురాలు, రాష్ట్ర అధ్యక్షులు బీసీ మహిళా సంక్షేమ సంఘం గుండ్రాతి శారదాగౌడ్.. తెలంగాణాలో పచ్చదనం, భూగర్భ జలాలు పెరిగినాయి అంటే కెసిఆర్ దూరదృష్టి.. 273 కోట్ల మొక్కలు నాటడం,...

అమెరికాకు వెళ్లనున్న భారత ప్రధాని మోడీ..

న్యూ ఢిల్లీ, భార‌త ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రేపు అమెరికాలో అధికార పర్యటన జరపనున్న సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలకడానికి భారతీయ అమెరికన్లు సమాయత్తమవుతున్నా రు. అమెరికా న్యూయార్క్ లో ఉన్న ప్రసిద్ధి గాంచిన టైం స్క్వేర్ వద్ద "ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ " ఆధ్వర్యములో మోడీకి స్వాగతం అంటూ...

కరీంనగర్ కలెక్టరేట్ వద్ద ధర్నా..

-పద్మశాలీలకు లక్ష రూపాయల పథకం అమలుచేయాలని కలెక్టర్ కు వినతి.హైదరాబాద్, తెలంగాణ చేనేత ఐక్య వేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడు రాపోలు వీర మోహన్ పిలుపు మేరకు. సోమవారం రోజు కరీంనగర్ కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టడం జరిగింది.. గతంలో ప్రభుత్వం కులవృత్తుల ఆర్థిక సహాయం అని చెప్పడం.. అందులో పద్మశాలిలకు స్థానం లేకపోవడం...

బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఒకే నాణేనికి బొమ్మా, బొరుసు లాంటివి

కాంగ్రెస్ కు ఫండింగ్ చేస్తున్నది కేసీఆరే.. ఎన్ వి సుభాష్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిహైదరాబాద్, 19 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :బండి సంజయ్ పై కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్.వి సుభాష్. బండి సంజయ్ కి...

రిటైర్డ్ ఉద్యోగులకు గత రెండు నెలలుగా పెన్షన్ ను విడుదల చేయకపోవడంపై అన్యాయం..

( ముఖ్యమంత్రి కేసీఆర్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ బహిరంగ లేఖ.. ) రిటైర్డ్ ఉద్యోగులకు వ్రుద్దాప్యలో అనేక ఆరోగ్య సమస్యలుంటాయని,డబ్బులు తప్పనిసరిగా అవసరమవుతాయనే ఆలోచన లేక పోవడం బాధాకరం.. ఉద్యోగులు రిటైర్డ్ అయ్యే తొలిరోజునే రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ ఇస్తామన్న మీ హామీ ఏమైంది? నెలల తరబడి రిటైర్డ్ ఉద్యోగులంతా ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా...

బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతా మూర్తి అరెస్ట్..

నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ కాలేజ్ సందర్శనకు వెళ్లిన నాయకురాలు.. హైదరాబాద్, 19.06.2023 నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐఐటీ లో ముగ్గురు విద్యార్థినులు మొన్న ఆత్మ హత్య చేసున్నారు. ఆ సందర్భంగా సోమవారం రోజు ఆ కాలేజ్ దగ్గరకు వెళ్ళి కారణాలు తెలుసుకోవాలని, సహ విద్యార్థినులకు భరోసా ఇద్దామని వెళ్లిన బీజేపి మహిళా...

About Me

7323 POSTS
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -