Friday, September 27, 2024
spot_img

Admin

మెద‌క్ జిల్లాలో విషాదం..

ఇద్ద‌రు పిల్ల‌ల‌తో స‌హా త‌ల్లి ఆత్మ‌హ‌త్య చేసుకుంది. ఈ విషాద ఘ‌ట‌న‌ మెద‌క్ జిల్లాలో కొంటూరు గ్రామంలో చోటు చేసుకుంది. చెరువు వ‌ద్ద మృత‌దేహాల ఆన‌వాళ్లు క‌నిపించ‌డంతో స్థానికులు పోలీసుల‌ను అప్ర‌మ‌త్తం చేశారు. ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్న పోలీసులు మృత‌దేహాల‌ను చెరువులో నుంచి బ‌య‌ట‌కు వెలికితీశారు. మృతుల‌ను మెద‌క్ మండ‌లం వెంక‌టాపూర్‌కు చెందిన‌ కొక్కు ల‌క్ష్మీ(22),...

బీపీఎన్‌ఎల్‌లో 3444 పోస్టులు..

సర్వే ఇన్‌ఛార్జ్, సర్వేయర్ పోస్టుల భ‌ర్తీకి రాజ‌స్థాన్ జైపూర్‌లోని భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన భారతీయ పశుపాలన్ నిగమ్ లిమిటెడ్ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా 3444 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నుంది. ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు పోస్టుల‌ను బ‌ట్టి ప‌దో త‌ర‌గ‌తి, ఇంట‌ర్ ఉత్తీర్ణ‌త సాధించి ఉండాలి. ఆన్‌లైన్ టెస్ట్, ఇంట‌ర్వ్యూ...

ఎక్కువ‌ గోల్స్ కొట్టిన ఫ్రాన్స్ ఆట‌గాడిగా ఎంబాపే గుర్తింపు..

ఫుట్‌బాల్ స్టార్‌ కైలియ‌న్ ఎంబాపే స‌రికొత్త రికార్డు సాధించాడు. ఒకే సీజ‌న్‌లో ఫ్రాన్స్ త‌ర‌ఫున‌ అత్య‌ధిక గోల్స్ చేసిన ఆట‌గాడిగా నిలిచాడు. అంతేకాదు, ఈసారి పీఎస్‌జీ క్ల‌బ్ త‌ర‌ఫున కూడా టాప్ గోల్ స్కోర‌ర్ అత‌నే. దాంతో, 65 ఏళ్ల రికార్డు బ‌ద్ధ‌లు కొట్టాడు. ఈ సీజ‌న్‌లో ఎంబాపే ఏకంగా 54 గోల్స్ కొట్టాడు....

ఈ వారం సినీ ప్రియులకు పండగే..

టాక్‌ సంగతి అటుంచితే గతవారం ‘ఆదిపురుష్‌’ హవానే నడిచింది. దాదాపు రెండు నెలల తర్వాత థియేటర్‌లో పెద్ద సినిమా రిలీజవడం.. అందులోనూ రామాయణం వంటి గొప్ప కథ రానుండటంతో తిరుగులేని హైప్‌ నెలకొంది. రిలీజయ్యాక నెగెటివ్ రివ్యూలు జోరందుకున్నా.. కలెక్షన్‌లు మాత్రం వీర లెవల్లో వచ్చాయి. తొలిమూడు రోజుల్లోనే మూడోందల నలభై కోట్లు కలెక్ట్‌...

పర్యావరణ పరిరక్షణే భవిష్యత్‌ తరాలకు కానుక..

ప్రతిఒక్కరూ విధిగా మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షిస్తూ పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని రాష్ట్ర మత్స్య, పశు సంవర్థక శాఖ, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. సోమవారం మోండా డివిజన్‌ వెస్ట్‌మారేడ్‌పల్లి నెహ్రూనగర్‌ పార్కులో హరితహారం కార్యక్రమం నిర్వహించగా మంత్రి పాల్గొని మొక్కలను నాటారు....

ప్రయాగ్‌రాజ్‌ మహాకుంభ మేళాకు 800 స్పెషల్‌ ట్రైన్స్‌..

ఉత్తరప్రదేశ్‌ ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళాకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 2025లో కుంభమేళా జరుగనుండగా.. భారతీయ రైల్వే ముందస్తుగానే సన్నాహాలు ప్రారంభించింది. కుంభమేళా కోసం ప్రత్యేకంగా 800 రైళ్లను నడిపేందుకు ప్రణాళిక రూపొందించింది. దేశ నలుమూలల నుంచి భక్తులు ప్రయాగ్‌రాజ్‌ వెళ్లి తిరిగి వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. మహా కుంభమేళాకు సంబంధించి రైల్వేమంత్రి అధికారులతో కీలక సమావేశం నిర్వహించారు....

టైటానిక్ శిథిలాలను చూసేందుకు వెళ్లిన టూరిస్ట్ సబ్ మెరైన్ గల్లంతు..

సముద్రంలో ఉన్న టైటానిక్ మహానౌక శకలాలను చూసేందుకు వెళ్లిన ఓ జలాంతర్గామి గల్లంతయ్యింది. అట్లాంటిక్ మహా సముద్రంలో ఆచూకీ లేకుండా పోయింది. ప్రమాద సమయంలో సదరు జలాంతర్గామిలో ముగ్గురు పర్యాటకులతో పాటు ఇద్దరు సిబ్బంది ఉన్నట్లు సమాచారం. జలాంతర్గామితో కమ్యూనికేషన్ కట్ అయిన విషయం తెలియడంతో అమెరికా, కెనడాకు చెందిన రక్షణ బృందాలు పెద్ద...

తెలంగాణ సాహిత్య సభలకు నిజామాబాద్ సాహితీ ప్రముఖులు..

తెలంగాణ సాహిత్య స‌భ‌ల్లో భాగంగా ఈ నెల 21, 22వ‌ తేదీల్లో హైదరాబాద్ తెలంగాణ సారస్వత పరిషత్‌లో భార‌త జాగృతి తెలంగాణ సాహిత్య అవలోకనం సదస్సు నిర్వ‌హించ‌నుంది. ఈ స‌ద‌స్సుకు నిజామాబాద్ జిల్లాకు చెందిన సాహితీ ప్రముఖులు హాజ‌రు కానున్న‌ట్లు భారత జాగృతి జిల్లా అధ్యక్షులు అవంతి కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. భారత...

తిరుమల స్వామి వారి సర్వదర్శనానికి 15 గంటలు..

కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు. దీంతో తిరుమలలోని 20 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 15 గంటల్లో సర్వ దర్శనం అవుతుందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 69,879 మంది భక్తులు దర్శించుకోగా 29,519 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.భక్తులు సమర్పించుకున్న కానుకల...

తెలంగాణలో ఎకరం అమ్మితే.. ఏపీలో 50 ఎకరాలు..

హైదరాబాద్‌ నిర్మాణానికి తానే ముగ్గుపోసానని చెప్పుకునే చంద్రబాబునాయుడు.. పదే పదే తనను తాను ప్రపంచ నిర్మాతగా ప్రకటించుకునే చంద్రబాబునాయుడు.. అత్యధిక కాలం పరిపాలించిన ముఖ్యమంత్రిగా చెప్పుకొనే చంద్రబాబునాయుడు.. రాష్ట్రపతి, ప్రధానులను తానే నియమించానని చెప్పుకునే చంద్రబాబునాయుడు.. ఇన్నాళ్లకు ఆయన నోటివెంట ఒక నిక్కమైన, నిజమైన మాటొకటి వచ్చింది. ‘ఒకప్పుడు ఆంధ్రాలో ఒక ఎకరం అమ్మితే...

About Me

7323 POSTS
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -