Friday, September 27, 2024
spot_img

Admin

ఉత్తమ జర్నలిస్టు అవార్డు అందుకున్న తుమ్మలపల్లి ప్రసాద్..

అమరావతి,అత్యంత ప్రతిష్టాత్మకమైన మోటూరి హనుమంతరావు స్మారక ఉత్తమ జర్నలిస్టు అవార్డు ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందుకు చెందిన సీనియర్ జర్నలిస్ట్, నవభూమి దినపత్రిక స్టేట్ బ్యూరో చీఫ్ తుమ్మలపల్లి ప్రసాద్ మంగళవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పుట్టపర్తిలో అందుకున్నారు. ఈ సందర్భంగా ప్రసాద్ కు పూలమాల వేసి, శాలువాతో సత్కరించి మెమోంటో అందజేశారు. అవార్డు...

ఎన్నికల్లో గెలవటానికి ఈ విషయాలు పాటించడం తప్పనిసరి..

( ఎన్నికల్లో గెలవడానికి సీరియస్ గా ప్రయత్నాలు చేస్తున్నారా..?అయితే ఈ విషయాలను గురించి సీరియస్ గా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిందే : దేవముని దేవదైవజ్ఞ, 9346053953..) హైదరాబాద్, ఎన్నికలలో గెలవాలనుకుంటే ప్రత్యర్థులను ఓడించాలనుకుంటే మనము చేయాల్సిన ముఖ్యమైన పని ఏమిటంటే ప్రత్యర్థులపై ఉచ్చాటనను, వారు చేసే పనులను స్తంభనను, వారికి సపోర్ట్ చేయువారి మధ్య విద్వేషణను...

స్వర్గీయ బుచ్చిలింగం 4 వ వర్ధంతి కార్యక్రమాలు..

హైదరాబాద్, మంగళవారం రోజు ఆదిలాబాద్ పార్లమెంట్ లోని కాగజ్ నగర్ పార్టీ కార్యాలయంలో స్వర్గీయ బుచ్చిలింగం 4వ వర్ధంతిని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ తో కలిసి అక్కడున్న రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. అంతకుముందు స్థానిక పద్మశాలి భవనంలో స్వర్గీయ బుచ్చిలింగం నాలుగవ...

అభివృద్ధికి నిజమైన ప్రజా సేవకుడు – కేసీఆర్

మహారాష్ట్రలో బీఆర్ఎస్ ప్రచారం వేగంగా పెరుగుతోంది ‘అబ్‌కీ బార్‌, కిసాన్‌ సర్కార్‌’ నినాదంతో పార్టీకి జాతీయ గుర్తింపు తెచ్చేందుకు కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి భారత్‌ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)గా పార్టీ పేరును మార్చారు. మహారాష్ట్రలోని అన్ని లోక్‌సభ, విధానసభ స్థానాలకు పోటీ చేయాలని పార్టీలో కదలికలు కొనసాగుతున్నాయి. కాగా, రానున్న విధానసభ, లోక్‌సభ...

నేషనల్ వాటర్ అవార్డును పొందిన మొట్టమొదటిపానీయాల కంపెనీగా కోకా-కోలా ఇండియా..

న్యూఢిల్లీ, ప్రముఖ గ్లోబల్ బెవరేజీ కంపెనీ అయిన కోకా-కోలా ఇండియా, "నీటి సంరక్షణ రంగంలో సి.ఎస్.ఆర్. కార్యకలాపాలకు ఉత్తమ పరిశ్రమ" విభాగంలో జాతీయ నీటి అవార్డు 2022ను అందుకుంది. వాటర్ స్టీవార్డ్‌షిప్ కోసం జాతీయ అవార్డును అందుకున్న భారతదేశంలో మొదటి పానీయాల కంపెనీ కంపెనీ. భారత ప్రభుత్వ జల శక్తి మంత్రిత్వ శాఖ అందించిన...

ఎలెక్టా యూనిటీ ఎం.ఆర్-లినాక్.. క్యాన్సర్ చికిత్సలో ఒక సరికొత్త విప్లవం..

భారతదేశంలో మొట్టమొదటి “ ఎం.ఆర్-లినాక్ ” రేడియేషన్ టెక్నాలజీని ఆవిష్కరించిన యశోద హాస్పిటల్స్ అత్యాధునిక “ఎలెక్టా యూనిటీ ఎం.ఆర్-లినాక్” రేడియేషన్ పరిజ్ఞానంతో క్యాన్సర్ రోగులకు మెరుగైన ప్రపంచస్థాయి క్యాన్సర్ చికిత్సలు.. హైదరాబాద్, క్యాన్సర్ చికిత్స చర్రితలో ఒక సరికొత్త ఒరవడి మొదలైంది. ఈ రోజు యశోద హాస్పిటల్స్-హైటెక్ సిటీ రేడియేషన్ ఆంకాలజీ విభాగం వేదికగా భారతదేశంలోనే మొట్టమొదటి...

పూణేలో ప్రారంభమైన 4వ జీ 20 ఎడ్యుకేషన్ వర్కింగ్ గ్రూప్ మీటింగ్..

పూణే, భారతదేశం యొక్క జీ 20 ప్రెసిడెన్సీ క్రింద, నాల్గవ జీ 20 ఎడ్యుకేషన్ వర్కింగ్ గ్రూప్ జూన్ 20 - 21 2023 వరకు పూణేలో సమావేశమవుతోంది. జీ 20 ప్రెసిడెన్సీ యొక్క భారత చీఫ్ కోఆర్డినేటర్, హర్షవర్ధన్ ష్రింగ్లా, ఉన్నత విద్యా శాఖ కార్యదర్శి, సంజయ్ మూర్తి సమావేశం ప్రారంభ సెషన్‌కు...

సర్కార్ బడి ముద్దు.. ప్రైవేట్ బడి వద్దు..

హైదరాబాద్, సర్కార్ బడి ముద్దు.. ప్రైవేట్ బడి వద్దు అని ఆశిఫాబాద్ ఎమ్మెల్యే అత్రం సక్కు అన్నారు. మంగళవారం ఆయన తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు భాగంగా జూన్ 20 పడి పండుగ సందర్భంగా లింగాపూర్ మండలంలోని జాముల ధర, వంజారిగూడ,కొత్తపల్లి, గ్రామాలలో గల మన ఊరు మనబడి ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా...

లచ్ఛకు సవాలక్ష..

క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికెట్ల జారీలో సహకరించని సాంకేతికత.. ఉస్సూరుమంటూ రోడ్లపైనే బైఠాయించిన సామాన్యులు.. నిన్నటితో ముగియనున్న రూ.లక్ష సాయానికి దరఖాస్తు గడువు.. ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తామని అధికారుల వెల్లడి.. లబ్ధిదారులకు జులై 15వ తేదీన చెక్కుల పంపిణీ.. బీసీ రుణాల పంపిణీ నిరంతర ప్రక్రియ అని వ్యాఖ్య.. దరఖాస్తు గడువు పెంపుపై క్లారిటీ ఇచ్చిన మంత్రి గంగుల.. హైదరాబాద్, తెలంగాణలో కులవృత్తులు,...

హస్తినలో బిజీబిజీగా బండి

పార్టీ అగ్రనేతలతో వరుస సమావేశాలు తాజా రాజకీయ పరిస్థితులు, పరిణామాలపై చర్చ దశాబ్ది ఉత్సవాల్లో విద్యార్థి దుర్మరణం దారుణం ప్రజల ఉసురు తీసుకునేందుకేనా ఉత్సవాలు ట్విట్టర్‌ వేదికగా మండిపడ్డ బండి సంజయ్.. విద్యార్థి కుటుటంబాన్ని ఆదుకోవాలని డిమాండ్‌ న్యూ ఢిల్లీ, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఢిల్లీలో బిజీ బిజీగా ఉన్నారు. దేశ రాజధానిలో పార్టీ అగ్రనేతలతో వరుసగా సమావేశమవుతున్నారు....

About Me

7323 POSTS
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -