సీఎల్పీ నేత భట్టి విక్రమార్క గారితో నకిరేకల్ నియోజకవర్గం కేతేపల్లి పాదయాత్ర శిబిరం వద్ద భేటీ అయిన ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
వడదెబ్బ కారణంగా రెండు రోజులుగా అస్వస్థతకు గురైన భట్టి విక్రమార్క గారిని ఈ సందర్భంగా పరామర్శించిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.
భట్టి విక్రమార్క గారిని ఆయన ఆరోగ్య పరిస్థితి...
శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు కేసీఆర్ నుంచి పిలుపు..
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఛాన్స్!
దశాబ్ది ఉత్సవాల ముగింపు వేళ నిర్ణయం
విమర్శలకు చెక్పెట్టే యోచనలో సీఎం కేసీఆర్
తెలంగాణ మలి దశ ఉద్యమంలో ప్రాణం తీసుకున్న అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయాల్సి...
అద్భుత కట్టడంగా అమరుల స్మారక చిహ్నం
నేడు ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
ఆరు అంతస్తులతో భవన నిర్మాణం..!
దాదాపుగా రూ. 180 కోట్లతో నిర్మాణం
పనులను పర్యవేక్షిస్తున్న మంత్రి వేముల
అమరుల కుటుంబాలకు సన్మానం
హైదరాబాద్రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున, సచివాలాయానికి ఎదురుగా సువిశాల స్థలంలో నిర్మితమైన తెలంగాణ స్మారకాన్ని సీఎం కేసీఆర్ గురువారం ప్రారంభించనున్నారు. ఇప్పటికే పనులు పూర్తికాగా, తుది మెరుగులు దిద్దుతున్నారు....
ఎఐసిసి మరియు టీపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు
ఈరోజు కొమ్మూరి క్యాంపు కార్యాలయం నుండి జనగామ చౌరస్తా వరకు బైక్ లతో ర్యాలీగా వెళ్లి బి.ఆర్.స్ పార్టీ మోసాలకు నిరసనగా సిఎం కె.సి.ఆర్ పదితలలతో ఉన్న దిష్టిబొమ్మను దగ్నం చేసి RDO కార్యాలయంలో అండాలు మేడం గారినీ బి.ఆర్.ఎస్ ప్రభుత్యం...
దేశవ్యాప్తంగా ఘనంగా యోగాడే
రాష్ట్రపతి భవన్లో యోగాలో ద్రౌపది ముర్ము
గుజరాత్లో లక్షమందితో యోగా దినోత్సవం
ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో యోగా సెషన్
ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాని నరేంద్ర మోడీ
యోగా భారత్లో పుట్టిన ప్రాచీన సంప్రదాయమని వెల్లడి
న్యూఢల్లీదేశవ్యాప్తంగా యోగా డే ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు...
హైదరాబాద్, తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా భువనగిరి మండలం, అనాజీ పురం ప్రభుత్వ పాఠశాల ఆవరణలో మన ఊరు మన బడి ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైయ్యారు ఎమ్మెల్యే ఫైళ్ళ శేఖర్ రెడ్డి, సర్పంచ్ ఎదునురి ప్రేమలత మల్లేశం, ఎంపిటిసి గునుగంట్ల కల్పన శ్రీనివాస్ గౌడ్, జిల్లా కలెక్టర్ పమేలా సత్పథి, అడిషనల్ కలెక్టర్ దీపక్...
హైదరాబాద్, తెలుగువాహిని, ఒంటారియో తెలుగు ఫౌండేషన్, తెలుగుతల్లి కెనడా ఆధ్వర్యంలో టొరంటోలో ఉన్న దుర్గా దేవి గుడిలో అష్టావధానం అత్యద్భుతంగా సాగింది. శరవేగంతో జరిగిన పూరణ లేఖకుల కలాలకి అందలేదు. చమత్కారమైన సంభాషణతో మొదలైన సభ, అప్రస్తుత ప్రసంగంతో ఇంకా చురుకై, ఆద్యంతమూ సభ్యులను నవ్వుల జల్లులులో ముంచెత్తింది. చాలా సంవత్సరాల తరువాత అవధాన...
హైదరాబాద్, వైరా మున్సిపాలిటీ పరిధిలోని 7,8 వార్డులలో మంగళవారం వైరా మాజీ శాసనసభ్యులు బాణోత్ మదన్ లాల్ పర్యటించారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరినీ పలకరిస్తూ పర్యటించిన మదన్ లాల్ అనారోగ్యం తో బాధ పడుతున్న పలువురుని పరామర్శించారు.. 8 వార్డు అశోక్ కు కాలు విరిగిన విషయం తెలుసుకుని అక్కడికి వెళ్ళి అశోక్...
హైదరాబాద్, తెలుగు దేశం పార్టీ జాతీయ అద్యక్షలు నారా చంద్రబాబు నాయుడు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్ట్ చెర్మన్ నారా భువనేశ్వరి జన్మదినం సందర్బంగా మంగళవారం రోజు మహబూబాబాద్ జిల్లా, గూడూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ హస్పటల్ లో ఎన్టీఆర్ ట్రస్ట్ నుండి 50 లక్షల రుపాయలతో నిర్మించిన ఆక్షిజన్ ప్లాంట్ వద్ద కొండపల్లి...
హైదరాబాద్, విద్యాశాఖ మంత్రి పి సబిత ఇంద్రారెడ్డి ఆదేశం మేరకు దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా తుమ్మలుర్ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మహేశ్వరం నియోజకవర్గానికి రూ. 160 కోట్లు , బడంగ్ పేట్ కార్పోరేషన్ కు రూ. 50 కోట్ల స్పెషల్ గ్రాంట్ నిధులు మంజూరు చేయడం జరిగింది.. ఈ నేపథ్యంలో బడంగ్ పేట్...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...