నాన్నకు ట్రాన్స్ఫర్.. కుమార్తెకు బాధ్యతలు..(అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు)
హైదరాబాద్, 22 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :కర్ణాటక, మండ్య సెంట్రల్ ఠాణాకు ఎస్సైగా వర్ష నియమితులయ్యారు. స్టేషన్కు వచ్చిన ఆమెకు.. అక్కడ అధికారిగా వ్యవహరిస్తున్న ఆమె తండ్రి వెంకటేశ్ బాధ్యతలు అప్పగించారు. తండ్రి నుంచి ఆమె రాజదండాన్ని.. పుష్పగుచ్ఛాన్ని స్వీకరించారు. సైన్యంలో 16...
కార్యక్రమంలో పాల్గొన్న వకుళాభరణం..హైదరాబాద్, 22 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :తెలంగాణ దశాబ్ది ఉత్సవాలో భాగంగా గురువారం నాడు అసెంబ్లీ ప్రాంగణంలో ఉన్న అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభణం కష్టామోహన్ రావు, బీసీ కమిషన్ మెంబర్ కె.కిషోర్ గౌడ్, గిరిజన సంక్షేమ శాఖ చైర్మన్...
కార్యక్రమంలో పాల్గొన్న ఎన్నారైలు..న్యూ ఢిల్లీ, 22 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోడీకి అడుగడుగున ఘన స్వాగతం లభిస్తోంది. వైట్ హౌస్కి చేరుకున్న మోడీకి జోబైడెన్, ఆయన సతీమణి జిల్ బైడెన్ ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇరుదేశాధిపతులు భారత్, అమెరికా రక్షణ...
డిమాండ్ చేసిన డీ.వై.ఎఫ్.ఐ.ఇబ్రహీంపట్నం గురునానక్ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రైవేట్ యూనివర్సిటీగా మార్చుకొని విద్యార్థులను తల్లిదండ్రులను మోసం చేస్తున్న కాలేజ్ యజమాన్యంపై క్రిమినల్ కేసు పెట్టి చర్య తీసుకోవాలని డీ.వై.ఎఫ్.ఐ. డిమాండ్ చేసింది.. ప్రభుత్వ నిబంధన ప్రకారం ఎటువంటి గుర్తింపు లేకుండా యూనివర్సిటీ గా పేరు మార్చుకొని నడిపిస్తున్న గురునానక్ యజమానిపై చర్య తీసుకోవాలని డివైఎఫ్ఐ...
30 ఏళ్ల కిందట వైట్ హౌస్ ను బయటి నుంచి చూశాను..
వైట్ హౌస్ లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం
బైడెన్ దంపతుల స్వాగతానికి ముగ్ధుడైన మోదీ
మోదీ, బైడెన్ సంయుక్త మీడియా సమావేశం
భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో కలిసి వైట్ హౌస్ లో సంయుక్తంగా మీడియా ముందుకు వచ్చారు. ఈ...
వస్తున్నాయి వస్తున్నాయి ఎన్నికలు..తెస్తున్నాయి ఎన్నో సౌకర్యాలు..ఇస్తున్నారు చాలా వాగ్దానాలు..గెలవడానికి చేస్తున్నారు ఎన్నో ప్రయత్నాలు..నమ్మకం పెట్టుకుంటారు ఎంతో మంది ప్రజలు..గెలిచాక పట్టించుకోరు ఏ రాజకీయ నాయకులు..మా వీధికి లేవు మంచినీటి సరఫరాలు..మా ఇంటి పక్కన ఉన్నాయి డ్రైనేజీలు..అది ఎప్పుడు అవుతుందో తెలియదు లీకేజీలు..ప్రజలందరూ పడతారు చాలా కష్టాలు..ఇవే మా సామాన్యుల బ్రతుకులు..
ప్రవీణ్ అల్లి..
ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగే ఉన్నడు
కరీంనగర్ ప్రజల మనోగతం
ఇంటింటికీ బీజేపీ పేరుతో సొంత వార్డులో ప్రచారం చేస్తున్న బండి సంజయ్
ఇంటింటికీ తిరుగుతూ మోదీ పాలనపై కరపత్రాలు అందిస్తూ,స్టిక్కర్లు అంటిస్తూ బీజీబిజీగా గడిపిన బండి
ఉదయం 11 గంటలకు వంద కుటుంబాలకుపైగా కలిసిన బండి..
రాష్ట్ర వ్యాప్తంగా 11 గంటల సమయానికి 20 లక్షల కు‘టుంబాలను కలిసిన బీజేపీ...
కాంగ్రెస్ లో చేరడమంటే బీఆర్ఎస్ కు సహకరించినట్లే..
బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ పైనే కేసీఆర్ కి నమ్మకం ఎక్కువ..
లిక్కర్ నిందితులు తప్పించుకునే వీల్లేకుండా పకడ్బందీగాఆధారాలు సేకరించే పనిలో సీబీఐ, ఈడీ..
ప్రచారం కోసం వెయ్యి కోట్ల ప్రజా ధనాన్ని ఖర్చు చేస్తారా?
ధరణి బాధితులతో పరేడ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభ పెట్టొచ్చు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ధిపై...
మహాజన సంపర్క్ అభియాన్ లో భాగంగా గురువారం గోదావరిఖని లోని జీఎం కాలనీ 79వ పోలింగ్ కేంద్రంలో కార్యక్రమం జరిగింది. బీజేపీ, ఎస్సీమోర్చా జాతీయ కార్యదర్శి ఎస్. కుమార్ నేతృత్వంలో బూత్ అధ్యక్షుడు ఇటిక్యాల మధు, శక్తి కేంద్రం ఇంచార్జ్ గుండెబోయిన భూమయ్య, సహాయ ఇంచార్జ్ రాదండి శ్రీనాథ్, విశ్వనాథ్, మారం వెంకన్న, హరీష్,...
యంగ్ డైరెక్టర్ రమేష్ చెప్పాల దర్శకత్వంలో నిర్మాతలు బత్తిని కీర్తిలతా గౌడ్, రాజా నరేంద్ర చెట్లపెల్లి నిర్మించిన చిత్రం భీమదేవరపల్లి బ్రాంచి.. పూర్తి గ్రామీణ నేపథ్యంలో, అత్యంత సహజంగా ఉండే పాత్రలతో.. ప్రేక్షకులను ఒకవైపు నవ్విస్తూనే, మరో వైపు భావోద్వేగానికి గురిచేస్తూ.. ఆలోచింపజేసే కథా కథనాలతో సాగే హార్ట్ టచింగ్ మూవీ అని దర్శకులు...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...