Saturday, September 28, 2024
spot_img

Admin

సత్వ నాలెడ్జ్ సిటీ లో ‘వాట్‌ ఈస్ మైగోల్‌’ యూ -18 ఎలెక్షైన్స్ మీటప్ ప్రోగ్రాం..

యూ - 18 సింగర్స్ కమ్యునిటీని ప్రారంభించిన సింగర్ రేవంత్.. యూ - 18 ఎన్నికల కోసం 8 ఎన్నికల కమిటీల ప్రకటన.. విద్యార్థులు తమ భవిష్యత్తు కెరీర్‌ను అనుభవించడానికి సాధికారత కల్పించే ప్రముఖ స్టార్టప్, 'వాట్‌ ఈస్ మైగోల్‌', ఈ రోజు హైదరాబాద్‌లోని వివిధ పాఠశాలల నుండి తమ అండర్-18 ఎన్నికల ప్రచారం కోసం నమోదు...

బండి సంజయ్ నీకు దమ్ముంటే దైవసాక్షిగా ప్రమాణం చెయ్..

సవాల్ విసిరిన కాంగ్రెస్ నేత మేనేని రోహిత్ రావు.. మంత్రి గంగుల కమలాకర్, బండి సంజయ్ల మధ్య చీకటి ఒప్పందాన్ని బట్టబయలు చేస్తూ.. శనివారం రోజు స్థానిక మహాశక్తి ఆలయంలో నిర్వహించే ప్రెస్ మీట్ కు హాజరవుతున్న రోహిత్ రావు ని హౌస్ అరెస్టు చేశారు పోలీసులు.. దీంతో ఆయన తన నివాసంలోనే అమ్మవారి పటం...

ముదిరాజు జాతి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డిబేషరతు బహిరంగ క్షమాపణ చెప్పాలి..

కరీంనగర్ ముదిరాజ్ సంఘం నాయకులు డిమాండ్.. ముదిరాజు జాతి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి బేషరతు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ ప్రెస్ భవన్ లో పత్రికా సమావేశం నిర్వహించారు.. పాడి కౌశిక్ రెడ్ది ముదిరాజు ముద్దుబిడ్డను కొట్టడమే గాక, యావత్తు కులాన్ని పరుష పద జాలముతో...

పాడి కౌశిక్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం..

కెమెరామెన్ అజయ్ పై ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా గన్నేరువరం మండల కేంద్రంలో ముదిరాజ్ సంఘం అధ్యక్షులు బోయిని పోశెట్టి ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి కాంప్లెక్స్ ముందు కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. నాయకులు మాట్లాడుతూ హుజురాబాద్ నియోజకవర్గం లో పాడి కౌశిక్ రెడ్డి ఆగడాలకు అంతులేకుండా...

కొండచిలువతో సహవాసం..

సంచలనం సృష్టిస్తున్న ఓ మహిళ వ్యవహారం..హైదరాబాద్, 24 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :ఒక మహిళ ఒక కొండచిలువను పెంచుకొంటోందట. రోజూ తనకు కావలసిన ఆహారం అందిస్తూ. అది వేగంగా పెరిగి పెద్దదవటం చూసిమురిసిపోయేదట. కొంత కాలం తర్వాత ఉన్నఫళంగా అది ఆహారం తీసుకోవడం మానేసిందట. తను బయట నుంచి ఇంటికి రాగానే...

వృధాగా మట్టిలో కలిసిపోయిన పంచాయతీ సొమ్ము..

పాఠశాల ప్రహరీగోడ కట్టించిన కాంట్రాక్టర్‌.. పునాది కోసం తీసిన మట్టి డ్రైన్ లో పంచాయతీ కార్మికులతోపని చేయించిన వైనం.. సర్పంచ్, కాంట్రాక్టర్లు కుమ్మక్కై పంచాయితీ నిధులనుదోచేశారంటున్న స్థానికులు.. ఉన్నతాధికారులు విచారణ జరిపి దోషులను శిక్షించాలనికోరుతున్న స్థానిక ప్రజలు.. లక్ష్మీదేవిపల్లి, 24 జూన్‌ ( ఆదాబ్‌ హైదరాబాద్‌ ) :మన ఊరుామన బడి కార్యక్రమంలో భాగంగా లక్ష్మీదేవిపల్లి మండల పరిధిలోని చాతకొండ...

అనుమతి లేకుండా అడ్మిషన్లు నిర్వహించిన గురునానక్, శ్రీనిధి,

యాజమాన్యం పై కఠిన చర్యలు తీసుకోవాలి : పీడీఎస్యూ రాష్ట్ర కార్యవర్గం డిమాండ్..ప్రైవేట్ వర్సిటీ పేరుతో విద్యార్థులను చేర్చుకుని, నేటికి ప్రభుత్వ నుంచి గుర్తింపు లేక విద్యా సంవత్సరం కొనసాగించలేక విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న శ్రీనిధి, గురునానక్ ప్రైవేటు వర్సిటీ యజమానులపై కఠిన చర్యలు తీసుకోని విద్యార్థుల జీవితాలను కాపాడలని ప్రభుత్వాన్ని ప్రగతి...

బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల విద్యా ప్రదాత ముఖ్యమంత్రి కేసీఆర్..

రాష్ట్ర బిసి కమిషన్ సభ్యులు కిశోర్ గౌడ్ బిసి విద్యార్థుల కోసం నూతనంగా మరొక 17 డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల విద్యాప్రదాతగా చరిత్రలో నిలిచిపోతారని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు కిషోర్ గౌడ్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఎస్సీ, ఎస్టీ,...

ఆరెపల్లిలో తొలి చాళుక్య మహిషాసురమర్దిని శిల్పం..

సిద్ధిపేటలో బయల్పడ్డా క్రీ.శ.7వ శతాబ్ది అమ్మవారి విగ్రహం.. బాదామీ చాళుక్య మహిషాసురమర్దిని శిల్పాన్ని గుర్తించినకొత్త తెలంగాణ చరిత్ర బృందం 1300 యేండ్లనాటి శిల్పమని తేల్చిన బృందం.. సిద్ధిపేట జిల్లా, దుద్దెడ మండలం, ఆరెపల్లి వేంకటేశ్వరాలయం వద్ద అరుదైన మహిషాసురమర్దిని శిలాఫలకం బయల్పడిందని కొత్త తెలంగాణా చరిత్రబృందం, కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ తెలిపారు. సిద్ధిపేటకు చెందిన కొత్త తెలంగాణ చరిత్రబృందం...

గోవులను కబేళాలకు తరలించకుండా చూడాలి..

డిమాండ్ చేసిన విశ్వహిందూ పరిషత్, భాజరంగ్దళ్.. శంకర్ పల్లిలో గోక్రమరావణ, గోవులను కబేళాలకు తరలించకుండా చూడాలని విశ్వహిందూ పరిషత్, భజరంగ్దళ్ ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది.. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ జిల్లా ఉపాధ్యక్షుడు రంగనాథ్, భజరంగ్ధల్ కార్యకర్తలు రవితేజ, సతీష్, శ్రీకాంత్, సంజయ్, నిఖిల్, నితిన్ పాల్గొన్నారు..

About Me

7323 POSTS
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -