- సంతాపం తెలిపిన రాజేశం గౌడ్..
హైదరాబాద్, 11 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :
తెలంగాణ ఉద్యమకారుడు, ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్ గారి అకాలమరణం పట్ల తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ రాజేశం గౌడ్ ఒక ప్రకటనలో తీవ్ర సంతాపం ప్రకటించారు. మంచి భవిష్యత్ గల నేతను పార్టీ కోల్పోయిందని, వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని ఆకాంక్షించారు.
తప్పక చదవండి
-Advertisement-