బేగంపేట్ (ఆదాబ్ హైదరాబాద్) : సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణను సనత్ నగర్ నియోజవర్గ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థిగా మర్రి శశిధర్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ మేరకు గురువారం సంజీవ రెడ్డి నగర్ లో నివసిస్తున్న అయనను కలిసి కమల గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని మర్రి శశిధర్ రెడ్డి అయనను కోరారు.