జనగామ : జనగామ పట్టణంలోని 27 వార్డులోనీ పాత బీట్ బజార్లో గణేష్ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రుల ఉత్సాహం కోసం “గుంజ స్థాపన” కార్యక్రమం పూజారి గోవిందయ్య గారి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమంలో నిర్వహించగా.. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ మహంకాళి హరిశ్చంద్ర గుప్త పజ్జురి లక్ష్మీనరసయ్య కమిటీ సభ్యులు ఐత శ్రీకాంత్, బచ్చు అశోక్, సోమ హనుమంతరావు, నందకిషోర్, బజాజ్ బు, పాండు, బచ్చు రమేష్, గోవిందులోయ, అరుగుల శ్రీనివాస్, తోట పాండు, తదితరులు పాల్గొన్నారు